వంటలక్క అనే పేరు వింటే చాలు అభిమానులలో ఎక్కడలేని ఆనందం పుట్టుకొస్తుంది.కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కార్తీకదీపం సీరియల్ ద్వారా ఈమె నటనకు గాను ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సీరియల్ లో దీప పాత్ర కంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు.
ఈ విధంగా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న దీప సోషల్ మీడియాలో కూడా ఇంత యాక్టివ్ గా ఉంటారు. అయితే ఇక ఈ సీరియల్లో దీప, మోనిత మధ్య ఎలాంటి యుద్ధం జరుగుతుందో మనకు తెలిసింది. అలాంటిది మోనిత దీప ఇంటిని చూపించడానికి సిద్ధపడింది. తాజాగా మోనిత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వంటలక్క ఇంటిని అభిమానులకు చూపించారు.
దీప ఇల్లు అంటే మీరు నిజంగానే దీప సొంత ఇంటిని చూపిస్తున్నారు అనుకుంటే పొరపాటు పడ్డట్టే.కార్తీకదీపం సీరియల్ లో దీప శ్రీరామ్ బస్తీలో ఉన్నటువంటి ఇంటిని మోనిత హోమ్ టూర్ చేసి అభిమానుల కోసం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపించారు. ఈ క్రమంలోనే మోనిత తనకు సంబంధించిన విషయాలను కార్తీకదీపం సీరియల్ విషయాలను ముచ్చటించారు.
కార్తీకదీపం సీరియల్ లో దీప ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిగా మనకు కనిపిస్తుంది. కోటీశ్వరుల కోడలు అయినప్పటికీ మధ్యతరగతి జీవితాన్ని అనుభవిస్తుంది. కనుక ఈ హోమ్ టూర్ లో దీప ఇల్లు మరి మీరు ఊహించుకున్నంత, కాకపోయినా ఓ మాదిరిగానే అందంగానే ఉంది. ఈ సీరియల్ లో భాగంగా డాక్టర్ బాబు హాస్పిటల్,మోనిత గోడలపై గీసిన గీతలు అన్నింటిని ఈ వీడియోలో చూపించింది. మరింకెందుకాలస్యం వంటలక్క ఇంటిని మీరు చూసేయండి.
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…