Mukesh Ambani: మెగా వారసురాలు బారసాలు వేడుక నేడు ఎంతో ఘనంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీనితో నేడు మెగా వారసురాలిని పరిచయం చేయబోతున్నారని అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
రామ్ చరణ్ ఉపాసనలకు 10 సంవత్సరాలు తర్వాత కూతురు పుట్టడంతో ప్రతి వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బారసాల వేడుకను అత్యంత కనుల పండుగగా జరిపించబోతున్నారని సమాచారం. ఈ బారసాల వేడుకకు మెగా కుటుంబ సభ్యులతో పాటు ఇతర బంధువులు అత్యంత సన్నిహితులు హాజరుకానున్నట్లు సమాచారం.
ఇక నేడు బారసాల వేడుకను నిర్వహించడంతో పెద్ద ఎత్తున మెగా ప్రిన్సెస్ కోసం కానుకలు వస్తున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఏకంగా బంగారపు ఉయ్యాల కానుకగా పంపించారని తెలుస్తోంది. ఇలా రామ్ చరణ్ కుమార్తె కోసం ముఖేష్ అంబానీ బంగారంతో తయారు చేసిన ఊయలను పంపించారన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ చిన్నారి కోసం దాదాపు రెండు కిలోలకు పైగా బంగారం ఉపయోగించి ఈ ఊయల తయారు చేశారని సమాచారం. మరి ఈ ఊయల కోసం ఏకంగా 1.20 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని తెలుస్తోంది. కొన్ని లక్షల కోట్లకు అధిపతి అయినటువంటి ముఖేష్ అంబానీ ఇలా రాంచరణ్ కూతురి కోసం బంగారపు ఊయల పంపించడంతో రామ్ చరణ్ ఉపాసన దంపతులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…