Mohan Babu: తెలుగు చిత్ర పరిశ్రమంలో నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన హీరోగా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా విద్యావేత్తగా కూడా ఎన్నో పాఠశాలలను కళాశాలలను స్థాపించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. ఇకపోతే 2019వ సంవత్సరంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మోహన్ బాబు తన కుమారులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు మోహన్ బాబు కుమారులపై పోలీస్ కేసు నమోదు చేశారు. ఇప్పటికీ ఈ కేసు జరుగుతూనే ఉంది. తాజాగా మంగళవారం మోహన్ బాబు తన కుమారులతో కలిసి తిరుపతి కోర్టుకు హాజరయ్యారు.ఈ క్రమంలోనే ఈయన తిరుపతిలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కోర్టుకు పాదయాత్రగా వెళ్లడంతో పెద్ద ఎత్తున మీడియం చుట్టుముట్టి ఈయనను పలు ప్రశ్నలు వేశారు.
ఇక మోహన్ బాబు చెప్పిన మాటల ప్రకారం జడ్జిగారు పిలవడం అంటే సమన్లు, లేదా నోటీసులు పంపడమే కదా అర్థం అంటూ పలువురు ఈయన వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.అక్కడికేదో జడ్జిగారు మోహన్ బాబుని పిలిచి కుశల ప్రశ్నలు అడిగినట్లు ఈయన సమాధానం చెప్పారు అంటూ మరోసారి నేటిజన్ల మోహన్ బాబు కుటుంబం పై కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఏదైనా చెప్పినా నమ్మేలా ఉండాలి మోహన్ బాబు గారు జడ్జి గారి పిలిస్తే వెళ్లి సంతకం పెట్టానని చెప్పడం ఏంటో అంటూ మరోసారి మంచు ఫ్యామిలీ పై ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…