Mohan Babu: తెలుగు చిత్ర పరిశ్రమంలో నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన హీరోగా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా విద్యావేత్తగా కూడా ఎన్నో పాఠశాలలను కళాశాలలను స్థాపించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. ఇకపోతే 2019వ సంవత్సరంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మోహన్ బాబు తన కుమారులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు మోహన్ బాబు కుమారులపై పోలీస్ కేసు నమోదు చేశారు. ఇప్పటికీ ఈ కేసు జరుగుతూనే ఉంది. తాజాగా మంగళవారం మోహన్ బాబు తన కుమారులతో కలిసి తిరుపతి కోర్టుకు హాజరయ్యారు.ఈ క్రమంలోనే ఈయన తిరుపతిలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కోర్టుకు పాదయాత్రగా వెళ్లడంతో పెద్ద ఎత్తున మీడియం చుట్టుముట్టి ఈయనను పలు ప్రశ్నలు వేశారు.
ఇక మోహన్ బాబు చెప్పిన మాటల ప్రకారం జడ్జిగారు పిలవడం అంటే సమన్లు, లేదా నోటీసులు పంపడమే కదా అర్థం అంటూ పలువురు ఈయన వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.అక్కడికేదో జడ్జిగారు మోహన్ బాబుని పిలిచి కుశల ప్రశ్నలు అడిగినట్లు ఈయన సమాధానం చెప్పారు అంటూ మరోసారి నేటిజన్ల మోహన్ బాబు కుటుంబం పై కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఏదైనా చెప్పినా నమ్మేలా ఉండాలి మోహన్ బాబు గారు జడ్జి గారి పిలిస్తే వెళ్లి సంతకం పెట్టానని చెప్పడం ఏంటో అంటూ మరోసారి మంచు ఫ్యామిలీ పై ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
హరిహరసుతుడు అయ్యప్ప స్వామి జయంతి సందర్భంగా కేరళలోని శబరిమల ఆలయం ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రత్యేక ఉత్సాహంతో మారుమ్రోగుతోంది. సంవత్సరంలో కొన్ని…
మన రోజువారీ జీవితంలో చాలామందికి తేన్పులు రావడం సహజమే. కానీ కొందరిలో ఇవి ఎక్కువగా రావడం వల్ల అసౌకర్యంగా మారుతుంది.…
ఆరోగ్యంపై దృష్టి పెడుతున్న ఈ రోజుల్లో, ఆహారంలో చిన్న మార్పులే పెద్ద ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఆరోగ్యకరమైన…
ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగం గణనీయంగా పెరిగింది. సాయంత్రం అయ్యాక సమోసా, పానీపూరీ, బర్గర్,…
ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో ఉద్యోగ సమయాలు కూడా పెద్దగా మారిపోయాయి. ఐటీ, హెల్త్కేర్, సర్వీస్ రంగాల్లో పని చేసే చాలా…
మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలో ద్రవాల సమతుల్యతను…