రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాలుస్తున్న విషయం తెలిసిందే ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాత్రి నుంచి రాష్ట్రమంతటా నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. తెలంగాణలో రాత్రి కర్వ్యూ పెట్టిన ప్రభుత్వం కొందరికి మినహాయింపు ఇచ్చింది.
వీరిలో ప్రయాణికులు విమాశ్రయాలకు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ లకు వెళ్ళొచ్చు. అయితే దానికి తగిన టికెట్ చూపించాల్సి ఉంటుంది. అత్యవసరంగా ఆసుపత్రులకు వెళ్ళేవారిపై ఎటువంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇతర రాష్ట్రాలకు వెళ్ళే మరియు ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే బస్సులు, సరుకు వాహనాలకు అనుమతిచ్చింది. వాటికి ఎలాంటి పాసులు అవసరం స్పష్టం చేసింది ప్రభుత్వం.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…