Featured

Producer Natti Kumar : 2018 లో ల్యాండ్ కబ్జా…కిడ్నాప్… నీ బాగోతాలన్ని బయట పెట్టనా… విశాఖ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ గురించి సంచలన కామెంట్స్ చేసిన నిర్మాత నట్టి కుమార్

Producer Natti Kumar : ఏపీ రాజకియంలో తాజాగా విశాఖ ఎంపీ గురించి జనసేన అధినేత చేసిన అవినీతి ఆరోపణల గురించి ఎంపీ ఎంవీవి సత్యనారాయణ ఘాటుగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ మీద అనుచిత వాఖ్యలు చేసారు. అవినీతి మీద ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పకుండా ఆయన పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి అసలు మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేవంటూ ఫైర్ అయ్యారు. ఇక ఈ ఇష్యూ గురించి నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ ఎంపీ మీద ఫైర్ అయ్యారు. నీ గత బాగోతం అంత తెలుసు అంటూ కామెంట్స్ చేసారు.

2018 లో ల్యాండ్ కబ్జా… కిడ్నాప్…

ఎంపీ ఎంవివి సత్యనారాయణ రాజకీయా నాయకుడిగా అలాగే సినిమా నిర్మాత గా కొన్నిసినిమాలను నిర్మించారు. ఇక ఆయన మీద నట్టి కుమార్ విరుచుకుపడ్డారు. ఆయన పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారు కానీ 2018 లో ల్యాండ్ కబ్జా విషయంలో కేసు ఎదుర్కొన్నది ఎవరో సత్యనారాయణ చెప్పాలి. అలాగే కిడ్నాప్ చేయించడం వంటి విషయాలు కూడా మాకు తెలుసు.

పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడు. క్రిస్టియన్ భూములను ఆక్రమించాలని ప్రయత్నించాడు. వైజాగ్ లో ఏ భూమిని వదల్లేదు. ఇక్కడ అవినీతి అయిపోయింది కాబట్టి ఇక ఇక్కడి నుండి తెలంగాణ వెళ్లాలని అనుకుంటున్నాడు. ఆ వెళ్ళేది ఏదో రాజీనామా చేసి వెళ్ళమని పవన్ కుడా చెప్పేది అంటూ నట్టి కుమార్ ఎంవివి సత్యనారాయణ గురించి ఫైర్ అయ్యారు.

Bhargavi

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

3 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

3 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

4 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

5 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

5 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

5 hours ago