Senior Journalist Imandi Ramarao : చిరంజీవి గారి లేటెస్ట్ సినిమా భోళా శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కీర్తి సురేష్ చెల్లిగా హీరోయిన్ గా తమన్నా నటించిన ఈ సినిమాకు చాలా రోజుల తరువాత మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళ సినిమా వేదాళం కి రీమేక్ కాగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే తెలుగులో సినిమాలో కొన్ని మార్పులను చేసి తీసిన చిరు అభిమానులకు సినిమా నచ్చలేదు. ఇక ఈ సినిమా ప్లాప్ అవడానికి గల కారణాలను సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది రామరావు మాట్లాడారు.
సినిమా పొవడానికి కారణం అదే…
ఇమంది గారు సినిమా పొవడానికి గల కారణాలను గురించి మాట్లాడుతూ సినిమా మీద మొదటి నుండి వైసీపీ వాళ్ళు కావాలనే నెగెటివ్ ప్రచారం చేసారంటు చెప్పారు. సినిమా చూసాక యావరేజ్ గా అయితే ఆడుతుందని భావించిన బయటికి అందరూ సినిమా బాగోలేదని ప్రచారం చేయడం వల్ల చాలా మంది సినిమా చూడక ముందే సినిమా బాగోలేదని అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి నెగెటివ్ ప్రచారం వల్లే సినిమా కలెక్షన్స్ దెబ్బతిన్నాయని ఇమంది రామారావు తెలిపారు. ఇక తాజాగా భోళా శంకర్ సినిమా నిర్మాత నష్టాలను పుడ్చడానికి ఆస్తులను అమ్ముకుంటున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. మరోసారి చిరు సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయినట్లయింది.
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…