Senior Journalist Imandi Ramarao : చిరంజీవి గారి లేటెస్ట్ సినిమా భోళా శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కీర్తి సురేష్ చెల్లిగా హీరోయిన్ గా తమన్నా నటించిన ఈ సినిమాకు చాలా రోజుల తరువాత మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళ సినిమా వేదాళం కి రీమేక్ కాగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే తెలుగులో సినిమాలో కొన్ని మార్పులను చేసి తీసిన చిరు అభిమానులకు సినిమా నచ్చలేదు. ఇక ఈ సినిమా ప్లాప్ అవడానికి గల కారణాలను సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది రామరావు మాట్లాడారు.
సినిమా పొవడానికి కారణం అదే…
ఇమంది గారు సినిమా పొవడానికి గల కారణాలను గురించి మాట్లాడుతూ సినిమా మీద మొదటి నుండి వైసీపీ వాళ్ళు కావాలనే నెగెటివ్ ప్రచారం చేసారంటు చెప్పారు. సినిమా చూసాక యావరేజ్ గా అయితే ఆడుతుందని భావించిన బయటికి అందరూ సినిమా బాగోలేదని ప్రచారం చేయడం వల్ల చాలా మంది సినిమా చూడక ముందే సినిమా బాగోలేదని అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి నెగెటివ్ ప్రచారం వల్లే సినిమా కలెక్షన్స్ దెబ్బతిన్నాయని ఇమంది రామారావు తెలిపారు. ఇక తాజాగా భోళా శంకర్ సినిమా నిర్మాత నష్టాలను పుడ్చడానికి ఆస్తులను అమ్ముకుంటున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. మరోసారి చిరు సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయినట్లయింది.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…