Featured

Producer Natti Kumar : 2018 లో ల్యాండ్ కబ్జా…కిడ్నాప్… నీ బాగోతాలన్ని బయట పెట్టనా… విశాఖ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ గురించి సంచలన కామెంట్స్ చేసిన నిర్మాత నట్టి కుమార్

Producer Natti Kumar : ఏపీ రాజకియంలో తాజాగా విశాఖ ఎంపీ గురించి జనసేన అధినేత చేసిన అవినీతి ఆరోపణల గురించి ఎంపీ ఎంవీవి సత్యనారాయణ ఘాటుగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ మీద అనుచిత వాఖ్యలు చేసారు. అవినీతి మీద ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పకుండా ఆయన పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి అసలు మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేవంటూ ఫైర్ అయ్యారు. ఇక ఈ ఇష్యూ గురించి నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ ఎంపీ మీద ఫైర్ అయ్యారు. నీ గత బాగోతం అంత తెలుసు అంటూ కామెంట్స్ చేసారు.

2018 లో ల్యాండ్ కబ్జా… కిడ్నాప్…

ఎంపీ ఎంవివి సత్యనారాయణ రాజకీయా నాయకుడిగా అలాగే సినిమా నిర్మాత గా కొన్నిసినిమాలను నిర్మించారు. ఇక ఆయన మీద నట్టి కుమార్ విరుచుకుపడ్డారు. ఆయన పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారు కానీ 2018 లో ల్యాండ్ కబ్జా విషయంలో కేసు ఎదుర్కొన్నది ఎవరో సత్యనారాయణ చెప్పాలి. అలాగే కిడ్నాప్ చేయించడం వంటి విషయాలు కూడా మాకు తెలుసు.

పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడు. క్రిస్టియన్ భూములను ఆక్రమించాలని ప్రయత్నించాడు. వైజాగ్ లో ఏ భూమిని వదల్లేదు. ఇక్కడ అవినీతి అయిపోయింది కాబట్టి ఇక ఇక్కడి నుండి తెలంగాణ వెళ్లాలని అనుకుంటున్నాడు. ఆ వెళ్ళేది ఏదో రాజీనామా చేసి వెళ్ళమని పవన్ కుడా చెప్పేది అంటూ నట్టి కుమార్ ఎంవివి సత్యనారాయణ గురించి ఫైర్ అయ్యారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago