సినిమా ఇండస్ట్రీలో ఓ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకుని 30 ఇయర్స్ ఇండస్ట్రీ గా పేరు సంపాదించుకున్న కమెడియన్ పృథ్విరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన కామెడీతోఎంతోమందిని ఆకట్టుకున్న పృథ్విరాజ్ గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్దఎత్తున నెగిటివ్ కామెంట్లు చేస్తుంటారు.
పృధ్విరాజ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా ఉండేవారు. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక పదవిలో ఉన్న పృద్విరాజ్ కొన్ని ఆరోపణల కారణంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ పై పృథ్వి రాజా స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రోలింగ్ అంటే పృథ్వీరాజ్ అని చెప్పవచ్చు.సోషల్ మీడియా వేదికగా చాలామంది తన గురించి పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తుంటారని అయితే వాటన్నింటి గురించి తను ఏమాత్రం పట్టించుకోనని తెలిపారు.అయితే సన్నిహితులు బంధువులు వాటిని చూసినప్పుడు నాకు చెబుతున్నారని, అలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోనని పృథ్విరాజ్ తెలియజేశారు. కుటుంబం పట్ల బాధ్యతగా ప్రవర్తించలేనివారు, ఎలాంటి పని పాట లేనివారు ఈ విధమైనటువంటి కామెంట్లు చేస్తుంటారని వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.
అయితే గతకొద్ది రోజుల కిందట పృధ్విరాజ్ ఎవరినో గోకారంటూ పెద్ద ఎత్తున నా పై కామెంట్ చేస్తున్నారు. అలా తప్పుడు వ్యాఖ్యలు చేయటం వల్ల నాకు ఏ విధమైనటువంటి నష్టం జరగదని, ఈ సందర్భంగా పృధ్విరాజ్ తెలియజేశాడు. ఏ విధమైనటువంటి పని పాట లేనివారు ఎలాంటి కారణం లేకుండా నాపై పడి ఏడవడం ఎందుకు రా వెధవల్లారా అంటూ పృథ్వి రాజ్ తన గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసే వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…