Movie News

పునీత్ మరణం.. ఆ దర్శకనిర్మాతలకు కోలుకోలేని దెబ్బ.. వారి పరిస్థితి ఏమిటో?

పునీత్ ఆకస్మిక మరణం ఆయన కుటుంబ సభ్యులకు అలాగే అభిమానులకు,సినీ పరిశ్రమకు చాలామంది కు బాధను వేసింది. పునీత్ మరణం సౌత్ ఇండియా సినీ పరిశ్రమకే తీరని లోటు అని చెప్పవచ్చు. అయితే పునీత్ మరణ వార్త విని ఏకంగా ఒక అభిమాని మరణించాడు. ఇంకొందరు అయితే గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇక పునీత్ మరణం చాలామందికి బాధని మిగిలిస్తే, కొంతమందికి భారీ నష్టాన్ని కలిగించేలా ఉంది.

ఎందుకంటె ప్రస్తుతం పునీత్ రాజ్కుమార్ చేస్తున్న ప్రాజెక్టుల విలువ దాదాపు 400 కోట్లకు పైమాటే. పునీత్ ఒక సినిమాకు వంద కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. అయినా జేమ్స్, ద్విత్వ అనే రెండు సినిమాలు చేస్తున్నారు. ఈ ఒక్కొక్క సినిమాలకు 50 నుంచి 60 కోట్ల బడ్జెట్ అనుకున్న, రెండు సినిమాలకు కలిపి 100 నుంచి 120 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుంది.

ఈ సినిమాలు ప్రస్తుతం సగంలోనే ఆగిపోతాయి. ప్రస్తుతం ఈ సినిమా దర్శక నిర్మాతల పరిస్థితి ఏంటో తెలియడం లేదు. పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా సొంత బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఐదు సినిమాలు అతని బ్యానర్ లో ప్లాన్ చేసుకుంటున్నారట. వాటన్నిటికీ 60 కోట్ల బడ్జెట్ తో మార్కెట్ యావరేజ్ గా వేసుకున్నా అవన్నీ కలిపితే 300 కోట్లకు పైగానే మార్కెట్ ప్రభావం చూపిస్తాయి.

అలా మొత్తం కలుపుకుంటే దాదాపు 400 కోట్ల రూపాయల సినిమా బిజినెస్ ప్రశ్నార్థకంగా మారింది. అతను సినిమాలో నమ్ముకున్న దర్శకనిర్మాతలు, ఇతర టెక్నీషియన్స్ పరిస్థితి అయోమయంగా మారింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. నటుడిగానే కాకుండా ఎంతో మందికి సేవలు చేసిన మహానుభావుడు అయ్యాడు పునీత్.పునీత్ ని ఆఖరిసారిగా చూసేందుకు సినీ తారలందరూ బెంగళూరుకు చేరుకుంటున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మలయాళంపై వ్యాఖ్యల వివాదం..ట్రోల్స్‌కు సమాధానం ఇచ్చిన సాయి పల్లవి..

నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…

2 hours ago

68 ఏళ్ల వయసులో పరీక్షలు.. నేషనల్ అవార్డు విన్నర్ స్ఫూర్తి

చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…

2 hours ago

హైదరాబాద్ వదిలి ముంబైకి బన్నీ..? చివరకు క్లారిటీ ఇచ్చిన తండ్రి..

ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…

2 hours ago

మొన్న కులం చెప్పి వార్తల్లో.. ఇవాళ “కులం వద్దు” అంటూ వైరల్..

తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…

4 hours ago

డైరెక్టర్ మాట వినక తప్పలేదు.. ఆ సీన్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చాను.. హీరోయిన్ కామెంట్స్

సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…

4 hours ago

బాబు మోహన్‌తో చేస్తావా అంటే.. సౌందర్య చెప్పిన మాటే షాక్!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…

4 hours ago