కరోనాతో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య ఈరోజు ఉదయం మరణించారు. ఆరోగ్యం విషమించడంతో పదిరోజుల క్రితం నెల్లూరు జిజిహెచ్ లో చేరిన కోటయ్య గత 4 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు.
కరోనా సోకిన తరువాత కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందును తీసుకున్నారు కోటయ్య. ఆ సమయంలో కోటయ్య వీడియో వైరల్ అయింది. కోటయ్య వీడియో తో ఆనందయ్య మందు వెలుగులోకి వచ్చింది. అయితే ఆ తరువాత అకస్మాత్తుగా ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడంతో, ఆసుపత్రిలో చేరారు. చికిత్సపొందుతూ ఈరోజు తుడిశ్వాస విడిచారు కోటయ్య.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…