కరోనాతో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య ఈరోజు ఉదయం మరణించారు. ఆరోగ్యం విషమించడంతో పదిరోజుల క్రితం నెల్లూరు జిజిహెచ్ లో చేరిన కోటయ్య గత 4 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు.
కరోనా సోకిన తరువాత కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందును తీసుకున్నారు కోటయ్య. ఆ సమయంలో కోటయ్య వీడియో వైరల్ అయింది. కోటయ్య వీడియో తో ఆనందయ్య మందు వెలుగులోకి వచ్చింది. అయితే ఆ తరువాత అకస్మాత్తుగా ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడంతో, ఆసుపత్రిలో చేరారు. చికిత్సపొందుతూ ఈరోజు తుడిశ్వాస విడిచారు కోటయ్య.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…