General News

ఈ నెలలో మారిన కొత్త రూల్స్ ఇవే!

ఈ నెల అక్టోబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త అంశాలను, కొత్త రూల్స్ ను అమలులోకి తెచ్చింది. మారిన ఈ రూల్స్ మనలో చాలా మంది మీద ఆ ప్రభావం పడుతుంది. అయితే ఎటువంటి అంశాలను తెచ్చారు, ఎలాంటి రూల్స్ మార్పులు చేసుకున్నాయి అన్న విషయాలను మనం తెలుసుకుందాం.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేసుకున్న వారికి అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఐఆర్డిఎఐలో ఇప్పటికే ఉన్న పాలసీదారులకు, లేదా కొత్తగా తీసుకున్న పాలసీదారులకు దాదాపు అన్ని రకాల వ్యాధులకు ఈ పాలసీ ఉపయోగపడుతుంది.

పండగ సీజన్లో టీవీ కొనుగోలు చేసే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీగా దెబ్బ కొట్టింది. కష్టమ్ డ్యూటీ మినహాయింపు తొలగించి టీవీ ధరలను అమాంతం పెంచడంతోపాటు, ఓపెన్ సేల్స్ పై 5శాతం పన్ను భారం తిరిగి వినియోగదారులపై పడుతుంది.

అక్టోబర్ 1 నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులపై కొన్ని రకాల సేవలు అందుబాటులో లేకుండా రద్దు చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ లావాదేవీలు ఆగిపోవచ్చు.

అక్టోబర్ 1 నుంచి ఈ కామర్స్ కంపెనీలకు ఆదాయపు పన్నుశాఖ కొత్త రూల్స్ ని తెచ్చింది. ఈ కంపెనీలు ఇచ్చే ప్రొడక్ట్స్ పై 1% టీసీఎస్ ను వసూల్ చేయాలి.

ఎక్కువగా స్వీట్స్ ఇష్టపడి తినేవారికి ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. వారు తయారు చేసిన ప్రతి స్వీట్ పైన ఎక్సపైర్ డేట్ కచ్చితంగా ఉండి, ఆ స్వీట్ ఎవరు తయారు చేసారో వారి వివరాలు తప్పకుండా నమోదు చేయాలి.

వాహనదారులకు కూడా ఇది శుభవార్త అనే చెప్పవచ్చు. ఎప్పుడు మన బండిలో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ సర్టిఫికెట్, లైసెన్స్ వంటి వాటిని మనతో పాటు తీసుకొని వెళ్లే అవసరం లేకుండా.. ఇప్పుడు ఆ వివరాలను ప్రభుత్వ వెబ్ పోర్ట్ లో పెట్టి అధికారులకు చూపిస్తే చాలు.

రూట్ నావిగేషన్ కోసం డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అయితే మన పర్సనల్ ఫోన్ కాల్ మాట్లాడుతూ దొరికితే కచ్చితంగా జరిమానా కట్టాల్సిందే.

లాక్ డౌన్ నేపథ్యంలో ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ లు ఇచ్చారు. అయితే ఈ బెనెఫిట్ ఇప్పటి నుంచి అందుబాటులో ఉండదు.

అక్టోబర్ 1 నుంచి కొత్త ట్యాక్స్ రూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒక సంవత్సరానికి 7 లక్షలుపైన డబ్బుని విదేశాలకు పంపితే ఈ ట్యాక్స్ వర్తిస్తుంది. అంతేకాకుండా 5% విద్యార్థులకు టీసీఎస్ పన్నులో రాయితీ లభిస్తుంది.

ఈ నెల అక్టోబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త అంశాలను, కొత్త రూల్స్ ను అమలులోకి తెచ్చింది. మారిన ఈ రూల్స్ మనలో చాలా మంది మీద ఆ ప్రభావం పడుతుంది. అయితే ఎటువంటి అంశాలను తెచ్చారు, ఎలాంటి రూల్స్ మార్పులు చేసుకున్నాయి అన్న విషయాలను మనం తెలుసుకుందాం.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేసుకున్న వారికి అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఐఆర్డిఎఐలో ఇప్పటికే ఉన్న పాలసీదారులకు, లేదా కొత్తగా తీసుకున్న పాలసీదారులకు దాదాపు అన్ని రకాల వ్యాధులకు ఈ పాలసీ ఉపయోగపడుతుంది.

పండగ సీజన్లో టీవీ కొనుగోలు చేసే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీగా దెబ్బ కొట్టింది. కష్టమ్ డ్యూటీ మినహాయింపు తొలగించి టీవీ ధరలను అమాంతం పెంచడంతోపాటు, ఓపెన్ సేల్స్ పై 5శాతం పన్ను భారం తిరిగి వినియోగదారులపై పడుతుంది.

అక్టోబర్ 1 నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులపై కొన్ని రకాల సేవలు అందుబాటులో లేకుండా రద్దు చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ లావాదేవీలు ఆగిపోవచ్చు.

అక్టోబర్ 1 నుంచి ఈ కామర్స్ కంపెనీలకు ఆదాయపు పన్నుశాఖ కొత్త రూల్స్ ని తెచ్చింది. ఈ కంపెనీలు ఇచ్చే ప్రొడక్ట్స్ పై 1% టీసీఎస్ ను వసూల్ చేయాలి.

ఎక్కువగా స్వీట్స్ ఇష్టపడి తినేవారికి ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. వారు తయారు చేసిన ప్రతి స్వీట్ పైన ఎక్సపైర్ డేట్ కచ్చితంగా ఉండి, ఆ స్వీట్ ఎవరు తయారు చేసారో వారి వివరాలు తప్పకుండా నమోదు చేయాలి.

వాహనదారులకు కూడా ఇది శుభవార్త అనే చెప్పవచ్చు. ఎప్పుడు మన బండిలో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ సర్టిఫికెట్, లైసెన్స్ వంటి వాటిని మనతో పాటు తీసుకొని వెళ్లే అవసరం లేకుండా.. ఇప్పుడు ఆ వివరాలను ప్రభుత్వ వెబ్ పోర్ట్ లో పెట్టి అధికారులకు చూపిస్తే చాలు.

రూట్ నావిగేషన్ కోసం డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అయితే మన పర్సనల్ ఫోన్ కాల్ మాట్లాడుతూ దొరికితే కచ్చితంగా జరిమానా కట్టాల్సిందే.

లాక్ డౌన్ నేపథ్యంలో ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ లు ఇచ్చారు. అయితే ఈ బెనెఫిట్ ఇప్పటి నుంచి అందుబాటులో ఉండదు.

అక్టోబర్ 1 నుంచి కొత్త ట్యాక్స్ రూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒక సంవత్సరానికి 7 లక్షలుపైన డబ్బుని విదేశాలకు పంపితే ఈ ట్యాక్స్ వర్తిస్తుంది. అంతేకాకుండా 5% విద్యార్థులకు టీసీఎస్ పన్నులో రాయితీ లభిస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

11 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

11 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

13 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

13 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

13 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

14 hours ago