Samantha : అక్కినేని వారి అబ్బాయిలు సినిమాల పరంగా ఏమో కానీ ప్రేమలు పెళ్లిళ్ల ద్వారా మాత్రం బాగా వైరల్ అవుతున్నారు. నాగచైతన్య ప్రేమించి హీరోయిన్ సమంత ను పెళ్లి చేసుకోవడం, వివిధ కారణాలతో ఇద్దరూ విడిపోవడం అన్నీ జరిగిపోయి చాలా కాలం అయిపోయినా ఇంకా ఆ న్యూస్ లో ఏదో ఒక కొత్త అంశం వైరల్ అవుతూనే ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగార్జున, సమంతలకు సంబంధించిన ఒక విషయం ఇపుడు బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ మ్యాటర్ లో అక్కినేని ఫ్యాన్స్ సమంత ను బాగా ట్రోల్ చేస్తున్నారు. సమంత మీద మండిపడుతున్నారు.
నాగ్ మామ ను అంత మాట అనేసిన సామ్…
సమంత, నాగచైతన్య విడిపోడానికి ముందు కొంత కాలం నుండి విడి విడిగా ఉన్నారు. సమంత అప్పుడే పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని ఒకవైపు కారణంగా ప్రచారం జరుగుతుంటే, చైతూ కి వేరే అమ్మాయిలతో ఎఫైర్ ఉంది అంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ కారణం తోనే విడిపోయారు అంటే ఈ కారణంతోనే అంటూ సోషల్ మీడియాలో చర్చలు బాగా జరిగాయి. ఇక వీటిలో నిజా నిజాలు తెలియదు కానీ ఇపుడు ఇలాంటి ఇంకో వార్త మాత్రం బాగా సోషల్ మీడియాలో నానుతోంది.
అదే ఇద్దరూ విడిపోవాలని అనుకున్నపుడు నాగార్జున కి విషయం తెలిసి ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నిస్తే అది కుదరలేదట. ఇందుకోసం సమంత కి నాగార్జున ఫోన్ చేస్తే సమంత లిప్ట్ చేయలేదట. పక్కనే ఉన్నా ఒక టాలీవుడ్ హీరో ఫోన్ లిప్ట్ చేయొచ్చు కదా అని అడిగితే “ఆయనకు ఇంట్లో అంత సీన్ లేదులే అయాన పెళ్ళాం మాటే వింటాడు” అంటూ అందరి ముందర అనేసిందట. ఎలా బయటికి వస్తోందో తెలియదు కానీ సమంత వద్ద ఉన్న సిబంది నుండి ఇలాంటి వార్తలు బయటికి వస్తున్నాయంటూ వినిపిస్తున్న వీటిలో నిజమెంతో తెలియదు. అయితే ఈ న్యూస్ ఇపుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక అక్కినేని అభిమానులు సమంత మీద బాగా మండిపడుతున్నారు. ఇక నెట్టింట్లో సామ్ ని బాగా ట్రోల్ చేస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ గోలకొండ వెంకటరమణ స్వామి ఆలయానికి సంబంధించిన వార్షిక…
తెలుగు సినీ రంగంలో రచయితగా, నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎల్.బీ. శ్రీరామ్ తాజాగా తన కెరీర్లో ఎదురైన ఒక…
టాలీవుడ్లో మాస్ సినిమాలకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుల్లో బి గోపాల్ ఒకరు. ఆయన, నందమూరి బాలకృష్ణతో కలిసి చేసిన…
ఐపీఎల్లో మరోసారి ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై చర్చ మొదలైంది. కైల్ జెమీసన్పై ఐపీఎల్ అధికారులు చర్యలు తీసుకోవడం ఇప్పుడు హాట్…
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. కీలక సముద్ర మార్గమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ తాజాగా కఠిన నియంత్రణ చర్యలు చేపట్టింది.…