Featured

Sharukh Khan : కేజీఎఫ్ లో యష్ కి బదులుగా షారుఖ్ చేసుంటే అక్కడి వాళ్ళు అసలు చూసుండేవారు కాదు : రాజ్ సులుజా..!

Sharukh Khan : ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీకి ఒకరకంగా స్వర్ణ యుగమనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు సినిమాలు బాలీవుడ్ లోనే కాక అటు ప్రపంచ వ్యాప్తంగా బాగా గుర్తింపు తెచ్చుకోవటమే కాక మంచి హిట్లు గా నిలబడుతున్నాయి. ఇక సౌత్ నుండి ఈ మధ్య విడుదలైన కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, విక్రమ్ సినిమాలు బాలీవుడ్ లోను బాగా హిట్ అయ్యాయి. ఇక బాలీవుడ్ లో విడుదలవుతున్న సినిమాలు అంతగా హిట్ అవ్వడం లేదు. అక్కడే హిట్ అవ్వడం లేదు ఇక సౌత్ ఇండస్ట్రీలో ఇంకేం నిలబడతాయి. దీంతో బాలీవుడ్ సినిమా మేకర్స్ కు సౌత్ సినిమాలమీద అక్కసును ఏదో ఒక సందర్బంలో చెబుతూనే ఉన్నారు.

కేజీఎఫ్ ను షారుఖ్ చేసి ఉంటే చూసే వాళ్ళు కాదు…

ఇక రీసెంట్ గా బాలీవుడ్ లో పెను సంచలనం సృష్టించిన కేజీఎఫ్ 2 సినిమా బాలీవుడ్ జనాలకు మింగుడుపడనీయలేదు. తాజాగా విడుదలైన సినిమా ‘రాష్ట్ర కవచ్ ఓం’ సినిమా రచయిత రాజ్ సులుజా సౌత్ సినిమాల గురించి హాట్ కామెంట్స్ చేసాడు. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది వాళ్లకు సౌత్ సినిమాలమీద ప్రేమ ఎక్కువైంది.

ఒకవేళ కేజీఎఫ్ సినిమాను యష్ తో కాకుండా షారుఖ్ ఖాన్ తో తీసినా బాలీవుడ్ జనాలు ఒప్పుకోరు. ఆ సినిమా హిట్ అయ్యేది కాదు. సత్యమేవ జయతే సినిమా తీస్తే జాన్ అబ్రహం, ఆ సినిమా డిజాస్టర్ అయింది. అదే సౌత్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, యష్, అల్లు అర్జున్ వంటి వారు తీస్తే సినిమాలు చూడ్డానికి బాలీవుడ్ ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. అసలు బాలీవుడ్ హీరోలు అలాంటి సినిమాలు తెస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు అంటూ తన ఆవేదనను తెలిపారు.

Bhargavi

Recent Posts

నీళ్లు మాత్రమే కాదు… బార్లీ నీరు తాగితే డబుల్ బెనిఫిట్!

వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని చల్లగా ఉంచడం, నీటి లోపాన్ని నివారించడం అత్యంత అవసరంగా మారుతోంది. ఈ సమయంలో…

2 hours ago

వేడి నుంచి రక్షణ… కర్బూజా ఎందుకు ‘సమ్మర్ సూపర్ ఫుడ్’?

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న కొద్దీ శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో దాహాన్ని తీరుస్తూ, శరీరానికి చల్లదనం…

2 hours ago

ఒక్క అడుగు కాదు… ప్రతి అడుగు నమస్కారం! అమర్నాథ్ యాత్రలో అరుదైన ఘటన!

దేశవ్యాప్తంగా శివభక్తి గురించి చర్చ జరుగుతున్న వేళ, ఇద్దరు భక్తుల అసాధారణ సంకల్పం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మంచు కొండల…

2 hours ago

తిరుమలలో వీఐపీ దర్శనాలకు బ్రేక్… సామాన్య భక్తులకు గుడ్ న్యూస్!

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.…

3 hours ago

దశాబ్దాల సంప్రదాయం నిలిచిపోయింది… వెంకటరమణ స్వామి కళ్యాణంపై వివాదం!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ గోలకొండ వెంకటరమణ స్వామి ఆలయానికి సంబంధించిన వార్షిక…

3 hours ago

అవమానంగా భావించి అడ్వాన్స్ తిరిగి ఇచ్చా..‘మిధునం’పై నటుడి షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ రంగంలో రచయితగా, నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎల్.బీ. శ్రీరామ్ తాజాగా తన కెరీర్‌లో ఎదురైన ఒక…

5 hours ago