Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హిట్ ఫ్లాపాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన ఈ ఏడాది పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయిన సంగతి మనకు తెలిసిందే. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి శర్వానంద్ కు సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది.
శర్వానంద్ జాను సినిమా షూటింగ్ చేసే సమయంలో ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే.ఇలా ప్రమాదానికి గురైనటువంటి ఈయన తీవ్ర గాయాల పాలయ్యారు. ఇలా తీవ్ర గాయాలతో బయటపడినటువంటి శర్వానంద్ తిరిగి తన సినిమా పనులలో బిజీ అయ్యారు. అయితే ప్రమాదానికి గురైన సమయంలో ఈయనకు సర్జరీలు కూడా జరిగాయని అయితే ప్రస్తుతం ఆ సర్జరీలు తాలూకా కాస్త ఇబ్బందులకు గురవుతున్నారని తెలుస్తోంది.
గతంలో ప్రమాదానికి గురైన తర్వాత అందుకు సంబంధించిన గాయాలు తిరిగి ఇప్పుడు నొప్పి కలిగించడంతో ఈయన వాటికి సర్జరీ చేయించుకోవడం కోసం అమెరికా వెళుతున్నారని తెలుస్తోంది. ఇలా సర్జరీ పూర్తి అయిన తర్వాత యు వి క్రియేషన్ బ్యానర్ లో ఈయన ప్రకటించిన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఇలా సర్జరీ కోసం శర్వానంద్ అమెరికా వెళుతున్నారని వార్తలు రావడంతో అభిమానులు శర్వానంద్ కు సర్జరీ సక్సెస్ కావాలని ఆయన తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బేబీ ఆన్ బోర్డ్ అనే సినిమాని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. గత రెండు నెలల క్రితం శర్వానంద్ రక్షిత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…