మీకు ఉద్యోగం చేయాలనిపించడం లేదా? ఏదైనా బిజినెస్ చేయాలని భావిస్తున్నారా?బిజినెస్ చేయాలని ఆలోచన కలిగి ఉండి ఎక్కువ పెట్టుబడి లేకుండా తక్కువ పెట్టుబడితోనే నెలకు దాదాపు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు. కేవలం పది వేల నుంచి 15 వేల పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చు.
తక్కువ పెట్టుబడితో వేస్టేజ్ బిజినెస్ ప్రారంభించిన లక్షల్లో ఆదాయం పొందవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి సుమారు రెండు బిలియన్ టన్నులకు పైగా వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.మన దేశంలో 277 మిలియన్ టన్నుల వేస్ట్ మెటీరియల్ ఉత్పత్తి అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఎంతో కష్టమైన పని కావడంతో ప్రభుత్వాలు కూడా ఇటువంటి కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఈ విధంగా వేస్ట్ మెటీరియల్స్ ద్వారా హోమ్ డెకరేషన్ ఐటమ్స్, జువెలరీ, పెయిటింగ్స్ వంటివి తయారు చేయొచ్చు. మంచి రాబడి పొందొచ్చు. ఇటువంటి లాభదాయకమైన వ్యాపారం చేయాలని భావించే వారు ఇంటికి వెళ్ళి చెత్తను సేకరించడం, మున్సిపాలిటీ కార్పొరేషన్ ద్వారా వేస్ట్ మెటీరియల్ తెచ్చుకోవచ్చు.
సాధారణంగా వేస్ట్ మెటీరియల్ లో ఐరన్, రబ్బర్, వుడ్, ప్లాస్టిక్ వంటి వాటిని వేరుగా తయారు చేసే వాటి నుంచి వివిధ రకాల వస్తువులను, బొమ్మలను, డిజైన్లను తయారు చేసే వాటిని మార్కెట్లో లేదా ఈ కామర్స్ వెబ్సైట్ల ద్వారా అమ్మకానికి పెట్టి ఎంతో ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఇప్పటికే ఇటువంటి బిజినెస్ ద్వారారాంచీకి చెందిన శుభం కుమార్, బెనరాస్కు చెందిన శిఖా షా వంటి వారు రూ.లక్షలు సంపాదిస్తున్నారు. వ్యాపారం చేయాలనుకొనే వారికి ఇదొక మంచి అవకాశం అని చెప్పవచ్చు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…