Anchor Suma: బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్నటువంటి వారిలో యాంకర్ సుమ ఒకరు. ఈమె ప్రస్తుతం సినిమా ఈవెంట్లు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక సుమ కేవలం సినిమా ఈవెంట్లు మాత్రమే కాకుండా సుమ అడ్డా అనే కార్యక్రమానికి యాంకర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలా సుమ కెరియర్ పరంగా బిజీగా ఉండడమే కాకుండా మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈమె సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి వీడియోలను రీల్స్ చేస్తూ చేస్తుంటారనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కుమారి ఆంటీ సోషల్ మీడియాలో భారీగా ఫేమస్ అయ్యారు.
ఇలా కుమారి ఆంటీ ఫేమస్ కావడంతో ఈమెను అనుసరిస్తూ ఇటీవల డీజే సాంగ్ కూడా క్రియేట్ చేసిన విషయం మనకు తెలిసిందే. తాజాగా సుమ అచ్చం కుమారి ఆంటీ లాగా భోజనాలన్నింటిని వడ్డిస్తూ తన టీంతో సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యాంకరింగ్ వదిలేసావా…
ఇక ఇందులో సుమ మీది 1000 అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా నాన్న అంటూ చెప్పినటువంటి డైలాగ్ అందరిని ఆకట్టుకుంది. ఇక మధ్య మధ్యలో శివాజీ కామెడీని కూడా జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో మొత్తానికి యాంకరింగ్ మానేసి ఫుడ్ బిజినెస్ పెట్టావా సుమక్క అంటూ కామెంట్లు చేయగా మరికొందరు ఈమె రీల్ చేసిన విధానంపై కూడా కామెంట్లు చేస్తున్నారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…