హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అంతా దాదాపు కొండలతో ఉంటుంది. ఏ మూలకు వెళ్లినా ఇలాంటి కొండలు కనిపిస్తాయి. అయితే తాజాగా సిమ్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. సిమ్లా జిల్లాలోని…
హిమాచల్ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడటంతో శిథిలాల కింద 50-60 మందికి పైగా చిక్కుకుపోయారు.కిన్నౌర్ జిల్లాలోని రెకాండ్ పియో- సిమ్లా రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలలో చిక్కుకున్న వారిని…