హిమాచల్ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడటంతో శిథిలాల కింద 50-60 మందికి పైగా చిక్కుకుపోయారు.కిన్నౌర్ జిల్లాలోని రెకాండ్ పియో- సిమ్లా రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలలో చిక్కుకున్న వారిని రక్షించడం కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఐటీబీపీ అధికారులు ఇప్పటివరకు 13 మృతదేహాలను వెలికితీశారు.
కొండచరియల కింద సిమ్లాకు వెళ్తోన్న హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వ రవాణాకు చెందిన బస్సు, ఓ ట్రక్కు, కొన్ని కార్లు చిక్కుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బస్సులో సుమారుగా 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ…
భారతీయ సంస్కృతిలో పలకరింపు అంటే కేవలం మాటల మార్పిడి కాదు.. అది మన విలువలు, వినయం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే…
ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మనసుకు తేలికగా…
వైవాహిక జీవితంలో ఆనందం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో వట సావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి…
వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు…
హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…