దేశంలో వ్యాపించిన కరోనా క్లిష్ట పరిస్థితులలో ఎంతోమంది నిస్సహాయులను, వలస కూలీలను,రక్షించి గొప్ప మనసు చాటుకున్న సోనుసూద్ రెండోదశ కరోనా సమయంలో కూడా అదే మానవతా దృక్పథంతో…
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య్ తగ్గినా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ 50,000కు అటూఇటుగా కరోనా కేసులు…