ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది పాఠశాలలు మూతపడ్డాయి. ఈ క్రమంలోనే కొన్ని పాఠశాల యాజమాన్యాలు ఆన్లైన్ పద్ధతి ద్వారా తరగతులను బోధిస్తున్నారు.…