ప్రిన్సిపాల్స్ గొప్ప మనసు… ఏకంగా 200 మందికి ఫీజు చెల్లింపు.. ఎక్కడంటే?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది పాఠశాలలు మూతపడ్డాయి. ఈ క్రమంలోనే కొన్ని పాఠశాల యాజమాన్యాలు ఆన్లైన్ పద్ధతి ద్వారా తరగతులను బోధిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా క్లాసులు జరుగుతున్నప్పటికీ ఎంతోమంది చదువుకు దూరం అయ్యారు. కరోనా ప్రభావం ...

























