తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ అంగన్ వాడీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. త్వరలో అంగన్ వాడీ ఉద్యోగులకు జీతాలను పెంచడంతో పాటు ప్రమోషన్లను ఇవ్వనుంది....
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ఆదాయం కలిగి ఉన్నవారు రేషన్ కార్డును కలిగి ఉంటే రేషన్ సరుకులను పొందవచ్చనే సంగతి తెలిసిందే. ప్రతి నెలా రేషన్ కార్డ్ ఉన్నవాళ్లు...
దాదాపు సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి యావత్ ప్రపంచం మొత్తం విస్తరించడంతో ప్రజలందరూ ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు.మార్కెట్ కి వెళ్లి ఏదైనా కొనాలంటే డబ్బులు మారడం ద్వారా కూడా...
దేశంలో రోజురోజుకు క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం భారీగా పెరుగుతోంది. ఉద్యోగులు, వ్యాపారులు బ్యాంక్ ఖాతాలలో డబ్బులు దాచుకుని ఏటీఎంల ద్వారా విత్ డ్రా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు....
సాధారణంగా అందరూ పండ్లరసాలను తాగడానికి ఎంతో ఇష్ట పడుతుంటారు. ఒక్కొక్కరు వారి అభిరుచికి అనుగుణంగా ఒక రకమైన పండ్ల రసాలను తాగుతుంటారు. కానీ ఈ పండ్ల రసాలలో నిమ్మరసం...
ప్రస్తుతం వాతావరణంలో మార్పులకు అనుగుణంగా, కాలుష్య కారణంగా చాలామందికి జుట్టు సమస్యలు అధికమవుతున్నాయి. అందులో ముఖ్యంగా చుండ్రు సమస్యతో ఎంతో మంది బాధపడుతున్నారు. తలలో చుండ్రు ఏర్పడటం వల్ల...
సాధారణంగా మనం ప్రతిరోజు మన ఇంట్లో దీపారాధన చేస్తుంటాము. అయితే ఈ దీపారాధన చేయడానికి కొంతమంది మట్టి ప్రమిదలను ఉపయోగిస్తారు. మరికొంతమంది కంచు, ఇత్తడితో తయారు చేసిన ప్రమిదలను...
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చింది. గోవధ నివారణ, సంరక్షణ చట్టం ఈరోజు నుంచి కర్ణాటక రాష్ట్రంలో అమలులోకి వచ్చింది. కొత్త చట్టం అమలులోకి రావడం...
నోయిడాకు చెందిన హాస్పిటల్ సర్వీసెస్ కన్సలెన్సీ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 21 ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ...
విద్యార్థులకు, నిరుద్యోగులకు రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఉచితంగా లేదా రాయితీతో రైలు ప్రయాణాలు చేసే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తోంది. రైల్వే వెబ్సైట్లో రైల్వే శాఖ...
భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ రెండు రోజుల క్రితం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ కు చెందిన మహిపాల్ సింగ్ అనే వ్యక్తి కరోనా...
కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వల్ల గతేడాది దేశంలోని లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో డిగ్రీలు పూర్తి చేసి కొత్త...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు విద్యుత్ శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రతి ఇంటికి నాలుగు ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. 10 రూపాయల చొప్పున ఎక్కువ సామర్థ్యం...
తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో వింత ఘటన చోటు చేసుకుంది. గర్భంలోని శిశువు మాయమైందని ఒక మహిళ ఆస్పత్రి యాజమాన్యంపై ఆరోపణలు చేసింది. మహిళ చేసిన ఆరోపణలు ప్రసూతి...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పాత బైక్ లు, పాత కార్లు ఉన్నవాళ్లకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. పాత వాహనాలు ఉన్నవాళ్లకు షాక్ ఇచ్చేలా కొత్త...