తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అదిరిపోయే సరికొత్త ప్రోత్సాహక పథకాలను ప్రకటించడానికి సిద్దమవుతోంది. ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు ఉన్న ఇంటర్ విద్యార్థులకు ఉచిత ఈ-స్కూటర్లు అందించడం, అలాగే ప్రతీ నెలా రూ.2,500 స్కాలర్షిప్ వంటి పథకాల్ని అమలు చేయాలనుకుంటోంది.
విద్యార్థులు సరైన సౌకర్యాలు లేక చదువుకు దూరమవ్వకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ పథకం ద్వారా ముందుగా వెయ్యి మంది ఇంటర్ విద్యార్థులు ఉచిత ఈ-స్కూటర్లు పొందనున్నారు.
విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ప్రతిపాదనను ప్రభుత్వ ముందుకు పంపి, త్వరలోనే ఆమోదం రావడం అత్యంత సాద్యమని తెలిపారు.
పదో తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల కోసం కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలు అమలు చేయాలని ప్రతిపాదన ఉంది:
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరే ట్రాన్స్జెండర్ విద్యార్థులకు నెలకు రూ.2,500 స్కాలర్షిప్ ఇవ్వడానికి విద్యాశాఖ పరిశీలిస్తోంది.
ఇది వారిని ప్రోత్సహించి, విద్యా ప్రయాణంలో సహాయపడతుందని అధికారులు భావిస్తున్నారు.
రాబోయే విద్యా సంవత్సరం నుంచి, విద్యార్థులకు నోటుపుస్తకాలు, కాలేజ్ డ్రెస్స్లతో వెల్కమ్ కిట్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.
బెంగుళూరులో బాలికపై జరిగిన అమానుష ఘటన తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ఇంటి బయట ఆడుకుంటున్న 11 ఏళ్ల చిన్నారిని…
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన రాజశేఖర్ తన కెరీర్లో కొత్త దశను ఆత్మవిశ్వాసంతో ముందుకు…
గ్రహాల సంచారం మనిషి జీవితంపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. ముఖ్యంగా ప్రేమ, వివాహం, సౌఖ్యం వంటి అంశాలకు…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రముఖ జంటగా పేరొందిన నయనతార – విఘ్నేష్ శివన్ తాజాగా తిరుమల శ్రీవారి ఆలయంను…
దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన, విస్తీర్ణం పరంగా అగ్రగామిగా నిలిచిన క్షేత్రాల్లో ఒకటి శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం. ‘భూలోక వైకుంఠం’గా…
మన రోజువారీ సంభాషణల్లో “పెద్ద కళ్లు”, “చిన్న కళ్లు” అనే మాటలు తరచూ వినిపిస్తుంటాయి. రూపురేఖల పరంగా ఇది ఒక…