Telugu Indian Idol: ఇండియన్ ఐడల్ సింగింగ్ షోలో టాప్ సింగర్స్ వీళ్లే!
Telugu Indian Idol: ప్రస్తుతం బుల్లితెరపై మాత్రమే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా వివిధ రకాల కార్యక్రమాలకు ఎంతో ఆదరణ దక్కిందని చెప్పాలి.ఈ క్రమంలోనే బుల్లితెరపై మాత్రమే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా ఇప్పటికే పలు కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అయినా ఆహా గురించి అందరికీ తెలిసిందే.
ఆహా వేదికగా ఇప్పటికే ఎన్నో కుకింగ్ షోస్, టాప్ షోస్, అలాగే వెబ్ సిరీస్ లో సినిమాలు ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. తాజాగా ఆహా ద్వారా ఇండియన్ ఐడల్ సింగింగ్ షో కూడా ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో నైపుణ్యం గల సింగర్లు తమ అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇక ఈ కార్యక్రమానికి సింగ్ శ్రీరామచంద్ర వ్యవహరించగా ఎస్.ఎస్.తమన్, నిత్య మీనన్, కార్తీక్ ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఆహా ఓటీటీలో ఈ షో రికార్డు స్థాయిలో సొంతం చేసుకుంటుంది ఇక ఈ కార్యక్రమం నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా థియేటర్ రౌండ్ ప్రసారం కాగా జడ్జీలు ప్రతిభ ఉన్న 12 మంది సింగర్ ల ను తరువాతి రౌండ్ కు ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమంలోని చివరి ఎపిసోడ్ లో భాగంగా పలువురు గోల్డెన్ మైక్ అందుకొని టాప్ సింగర్స్ నిలిచారు.గత శుక్రవారం ఎపిసోడ్ లో భాగంగా ఈ కార్యక్రమంలో సింగర్ వాగ్దేవి, శ్రీనివాస గోల్డెన్ మైక్ అందుకోగా శనివారం ఎపిసోడ్ లక్ష్మీ శ్రావణి, ప్రణతి గోల్డెన్ మైక్ అందుకొని టాప్ పొజిషన్ లో ఉన్నారు.ఇక గతవారం మిగిలిన కంటెస్టెంట్ లు కూడా ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ప్రేక్షకుల మనసును దోచుకున్నారు.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…