మన భారతదేశం ఆధ్యాత్మిక మందిరాలకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని చెప్పవచ్చు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ దేవాలయాలలో వెలిసిన దేవ దేవతల విశిష్టతలు తెలుసుకుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంటుంది. అయితే కొన్ని దేవాలయాలలో కొన్ని వింత రహస్యాలు ఉన్నాయి. అయితే ఆ రహస్యాల వెనుక గల కారణం ఇప్పటికీ ఎవరు కనిపెట్టలేకపోయారు. అలాంటి అద్భుతమైన ఆశ్చర్యం కలిగించే కొన్ని దేవాలయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం..
* స్వామి వారు స్వయంగా ప్రసాదం తినే దేవాలయంగా కేరళలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయం, బృందావనం రాధాకృష్ణ శయనమందిరం.
* 12 సంవత్సరాలకు ఒకసారి పిడుగు పడి తిరిగి అతుక్కొని దేవాలయం బిజిలీ మహదేవ్, హిమాచల్ ప్రదేశ్లో ఉంది.
* సంవత్సరానికి ఒక్కసారి సూర్యకిరణాలు తాకే దేవాలయాలు
1నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.
* నిరంతరం కోనేటిలో నీరు ప్రవహించే దేవాలయాలు
1.మహానంది
2. జంబుకేశ్వర్
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి.
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
6. బెంగళూర్ మల్లేశ్వర్,
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి
*నిరంతరం జ్వాలా రూపంగా వెలిగే దేవాలయాలు
1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్.
3. మంజునాథ్.
ఈ దేవాలయాలలో జరుగుతున్న ఈ వింత రహస్యాలను గురించి ఇప్పటి వరకు ఎంతోమంది అన్వేషించి నప్పటికీ ఈ రహస్యం అంతుచిక్కకుండా ఉండడం ఎంతో విశేషమని చెప్పవచ్చు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…