మన భారతదేశం ఆధ్యాత్మిక మందిరాలకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని చెప్పవచ్చు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ దేవాలయాలలో వెలిసిన దేవ దేవతల విశిష్టతలు తెలుసుకుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంటుంది. అయితే కొన్ని దేవాలయాలలో కొన్ని వింత రహస్యాలు ఉన్నాయి. అయితే ఆ రహస్యాల వెనుక గల కారణం ఇప్పటికీ ఎవరు కనిపెట్టలేకపోయారు. అలాంటి అద్భుతమైన ఆశ్చర్యం కలిగించే కొన్ని దేవాలయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం..
* స్వామి వారు స్వయంగా ప్రసాదం తినే దేవాలయంగా కేరళలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయం, బృందావనం రాధాకృష్ణ శయనమందిరం.
* 12 సంవత్సరాలకు ఒకసారి పిడుగు పడి తిరిగి అతుక్కొని దేవాలయం బిజిలీ మహదేవ్, హిమాచల్ ప్రదేశ్లో ఉంది.
* సంవత్సరానికి ఒక్కసారి సూర్యకిరణాలు తాకే దేవాలయాలు
1నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.
* నిరంతరం కోనేటిలో నీరు ప్రవహించే దేవాలయాలు
1.మహానంది
2. జంబుకేశ్వర్
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి.
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
6. బెంగళూర్ మల్లేశ్వర్,
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి
*నిరంతరం జ్వాలా రూపంగా వెలిగే దేవాలయాలు
1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్.
3. మంజునాథ్.
ఈ దేవాలయాలలో జరుగుతున్న ఈ వింత రహస్యాలను గురించి ఇప్పటి వరకు ఎంతోమంది అన్వేషించి నప్పటికీ ఈ రహస్యం అంతుచిక్కకుండా ఉండడం ఎంతో విశేషమని చెప్పవచ్చు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…