రాను రాను మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. మహిళల రక్షణ కొరకు ఎన్నో చట్టాలు తెచ్చినా.. పిరిస్థితుల్లో మార్పు రాలేదు. మహిళ బయట అడుగుపెట్టింది మొదలు.. ఇంటికి తిరిగి వచ్చేదాక రక్షణ లేకుండా పోతోంది. దీంతో తల్లిదండ్రలు ఆందోళనకు గురవుతున్నారు.
తాజాగా జరిగిన ఘటనలో ఓ వివాహిత అర్ధరాత్రి కాలకృత్యాల కోసం నది ఒడ్డుకు వెళ్లింది. సమయం కోసం వేచి చూసిన నలుగురు దుర్మార్గులు.. ఆ వివాహితను టవల్తో కట్టేసి అత్యాచారం చేశారు. ఈ ఘటన ఒడిశాలోని పూరి జిల్లా నిమపారాలో వెలుగుచూసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ కాలకృత్యాలకు ఆమె ఇంటి సమీపంలోని కాలువ ఒడ్డుకు వెళ్లింది. ఆమె ఒటరిగా వెళ్లింది గమనించిన కొందరు ఆమెను ఫాలో అయ్యారు. ఒంటరిగా ఉన్నది చూసి.. ఆమెపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. టవల్ తో కట్టేసి.. అత్యంత దారుణంగా రేప్ చేశారు. ఒకరి తర్వాత ఒకరు.. ఇలా ఘోరానికి పాల్పడ్డారు.
ఎంతకూ ఆమె ఇంటికి రాకపోవడంతో.. కుటుంబీకులు వెళ్లి చూడగా.. షాక్ అయ్యారు. సంఘటనా ప్రదేశంలో ఆమె తీవ్ర రక్తస్రావంతో పడి ఉండటం గమనించి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితురాలితో పాటు… కుటుంబసభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపాడు.
చికెన్ అంటే చాలా మందికి ఇష్టమైన ఆహారం. ముఖ్యంగా ఫ్రైడ్, గ్రిల్డ్ వంటకాలలో కోడి చర్మంతో తినడం కొందరికి మరింత…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా కార్యకలాపాలపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఇటీవల ఓ విదేశీ…
టాలీవుడ్, కోలీవుడ్లో తన నటనతో గుర్తింపు పొందిన రెజీనా కాసాండ్రా తాజాగా చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠగా సాగుతున్నా, కొందరు స్టార్ ఆటగాళ్ల వైఫల్యం ఫ్రాంచైజీలను ఆందోళనలోకి నెట్టింది. భారీ ధరలకు కొనుగోలు…
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…