డ్రైవింగ్ చేయడం ఎంత ముఖ్యమో.. వాహనదారులు వాహననిబంధనలు పాటించడం కూడా అంతే అవసరం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లింఘిచిన వారికి పోలీసులు చాలన్ల రూపంలో వసూలు చేస్తున్నారు.
అంతే కాకుండా.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ఇక అంతే సంగతి. వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు వాహనదారుడుపై పలు రకాల సెక్షన్ల తో పాటు శిక్షను అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇవి అమలులో ఉన్నాయి. ఇప్పటి వరకు డ్రండ్ డ్రైవ్ లో పట్టుబడిని వారికి మాత్రమే పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించే వారు.. కానీ ఇక నుంచి అలా ఉండదు.
అదే కౌన్సెలింగ్ ను ఇప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి సైతం అమలు చేయనున్నారు. దీనికి ట్రాఫిక్ పోలీసులు సిద్ధం అవుతున్నారు. ఏదైనా వాహనానికి 10 చలాన్ల కంటే ఎక్కువగా పెండింగ్ లో ఉన్న వాహనదారులకు ఇలాంటి శిక్షను అమలు చేయనున్నారు. అటువంటి వాహనదారులను పలిచి కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు.
ఈ కౌన్సెలింగ్ లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లింఘిస్తే ఎలాంటి తప్పులు జరుగుతాయి.. ఎలాంటి ప్రమాదాలకు కారణం అవుతారు అనే వాటిపై అవగాహన కల్పించనున్నారు. ట్రిఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఫలితం లేకుండా పోతోంది. దీంతో పోలీసులు ఇలాంటి చర్యలకు తీసుకోనున్నట్లు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…