Union Minister Kishan Reddy : దేశంలో కాంగ్రెస్ ను పారద్రోలాలి అనే నినాదంతో బీజేపీ దేశ ఎన్నికలకు వెళ్ళింది. చాలా చోట్ల కంచుకోటల్లాంటి చోట కూడా కాంగ్రెస్ ను ఓడించి బీజేపీ ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. అలానే తన మిత్ర పక్షాల ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చింది. కానీ మళ్ళీ దక్షిణాన కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ తాజా సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి కొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేపింది. రాహుల్ గాంధీ జోడో భారత్ యాత్ర ఫలితమే కర్ణాటక కాంగ్రెస్ విజయం అంటూ చాలా మంది విశ్లేశిస్తున్నా బీజేపీ ఓడిపోడానికి కారణాలు ఇవి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తాజాగా పేర్కొన్నారు.
ఓడిపోడానికి కారణాలు ఇవే…
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కర్ణాటక ఎన్నికల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ గెలవడానికి కారణాలు అక్కడి స్థానిక బీజేపీ నాయకత్వం అంటూ చెప్పారు. యాడ్యూరప్ప వల్ల పార్టీకి డామేజే అయిందని అలాగే ప్రభుత్వం పని చేయడంలో కూడా సమన్వయ లోపం ఉండటం వల్ల ఒడిపోయామని తెలిపారు.
ఇక అవినీతి కూడా ఒక కారణం ఆంటూ ఓపెన్ గా చెప్పేసారు కిషన్ రెడ్డి. నిజానికి కాంగ్రెస్ ప్రచారాల్లో కూడా బీజేపీ అవినీతి గురించి గట్టిగా మాట్లాడటం వల్లే కాంగ్రెస్ గెలిచింది. తమ పార్టీ నేతలే అయినా కిషన్ రెడ్డి గారు ఓపెన్ గా అక్కడి ప్రభుత్వ అవినీతి గురించి చెప్పేసారు.
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…