Featured

Union Minister Kishan Reddy : ఆ వ్యక్తి వల్లే కర్ణాటకలో దెబ్బతిన్నాం…: మంత్రి కిషన్ రెడ్డి

Union Minister Kishan Reddy : దేశంలో కాంగ్రెస్ ను పారద్రోలాలి అనే నినాదంతో బీజేపీ దేశ ఎన్నికలకు వెళ్ళింది. చాలా చోట్ల కంచుకోటల్లాంటి చోట కూడా కాంగ్రెస్ ను ఓడించి బీజేపీ ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. అలానే తన మిత్ర పక్షాల ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చింది. కానీ మళ్ళీ దక్షిణాన కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ తాజా సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి కొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేపింది. రాహుల్ గాంధీ జోడో భారత్ యాత్ర ఫలితమే కర్ణాటక కాంగ్రెస్ విజయం అంటూ చాలా మంది విశ్లేశిస్తున్నా బీజేపీ ఓడిపోడానికి కారణాలు ఇవి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తాజాగా పేర్కొన్నారు.

ఓడిపోడానికి కారణాలు ఇవే…

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కర్ణాటక ఎన్నికల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ గెలవడానికి కారణాలు అక్కడి స్థానిక బీజేపీ నాయకత్వం అంటూ చెప్పారు. యాడ్యూరప్ప వల్ల పార్టీకి డామేజే అయిందని అలాగే ప్రభుత్వం పని చేయడంలో కూడా సమన్వయ లోపం ఉండటం వల్ల ఒడిపోయామని తెలిపారు.

ఇక అవినీతి కూడా ఒక కారణం ఆంటూ ఓపెన్ గా చెప్పేసారు కిషన్ రెడ్డి. నిజానికి కాంగ్రెస్ ప్రచారాల్లో కూడా బీజేపీ అవినీతి గురించి గట్టిగా మాట్లాడటం వల్లే కాంగ్రెస్ గెలిచింది. తమ పార్టీ నేతలే అయినా కిషన్ రెడ్డి గారు ఓపెన్ గా అక్కడి ప్రభుత్వ అవినీతి గురించి చెప్పేసారు.

Bhargavi

Recent Posts

తిరుమలలో తమన్నా దర్శనం.. శ్రీవారి ఆశీస్సులు పొందిన స్టార్ హీరోయిన్!

ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…

47 minutes ago

సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ.. “అది నా ఉద్దేశ్యం కాదు!”

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…

47 minutes ago

శ్రీశైలంలో భక్తుడి అరుదైన కానుక.. వెండి నాగాభరణం సమర్పణ!

తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…

1 hour ago

ఏడాదిలో ఒక్కరోజే అవకాశం.. సింహాచలం స్వామి నిజరూప దర్శనం కోసం భక్తుల తాకిడి

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…

2 hours ago

రాజకీయాలకు ఆధ్యాత్మిక టచ్.. విజయ్ వినూత్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షించింది!

తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…

2 hours ago

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం.. యమునోత్రి, గంగోత్రి దర్శనాలకు భారీగా తరలివచ్చిన భక్తులు!

ఉత్తరాఖండ్‌లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్‌ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…

3 hours ago