Upasana: మెగా కోడలు ఉపాసన మరి కొద్ది రోజులలో అమ్మ కాబోతున్న విషయం మనకు తెలిసిందే. రామ్ చరణ్ ఉపాసనల వివాహం జరిగిన పది సంవత్సరాలకు ఈమె గర్భం దాల్చడం అందరిని ఎంతో సంతోషానికి గురిచేస్తుంది ఇలా గర్భంతో ఉన్నటువంటి ఉపాసన మరి కొద్ది రోజులలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇలా ఉపాసన ప్రెగ్నెంట్ అవ్వడంతో ఈమెకు సంబంధించిన విషయం తెలిసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే ఉపాసనకు పుట్టబోయే బిడ్డ కోసం ఒక ఊయలను కానుకగా పంపించారు. అయితే ఈ ఊయలను కానుకగా పంపించిన వారి గురించి ఈ ఊయల ప్రత్యేకత గురించి ఉపాసన తెలియజేశారు. ఈ ఊయలను ఉపాసన బిడ్డ కోసం ప్రజ్వాలా ఫౌండేషన్ ప్రత్యేకంగా తయారు చేయించి పంపించారని తెలిపారు. ఈ ఫౌండేషన్ సెక్స్ ట్రాఫికింగ్ లోచిక్కుకున్న మహిళలకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వారికి ఉపాధిని కల్పిస్తుంది.
ఈ క్రమంలోనే అక్కడ మహిళలు తయారు చేసినటువంటి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్ కానుకగా అందజేసినట్లు ఉపాసన తెలియజేశారు అయితే ఈ ఊయల తనకు ఎంతో ప్రత్యేకమైన తన తెలియజేశారు. అక్కడ మహిళలు వారిలోని ధైర్యం బలం ఆశ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ ఊయల తన బిడ్డకు గుర్తుండిపోతుందని తెలియజేశారు. తనకు పుట్టబోయే బిడ్డ చిన్నప్పటి నుంచి ఇలాంటి విషయాలకు బహిర్గతం కావాలని ఈమె ఆకాంక్షించారు.
త్వరలోనే మేము ముగ్గురం కాబోతున్నామంటూ ఉపాసన సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా, ఇలా తన బిడ్డ కోసం ప్రత్యేకంగా ఊయల పంపించినందుకు ఈమె ఫౌండేషన్ వ్యవస్థాపకురాలికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఊయల తయారు చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలను వీడియోని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.youtube.com/watch?v=OuuRjEFsyFA
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…