కర్నాటక అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. “రేప్ తప్పదన్నప్పుడు పడుకుని ఎంజాయ్ చేయాలి” అంటూ ఆయన అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. వరదల నష్టం గురించి చర్చ జరగాలని కర్నాటక అసెంబ్లీ లో స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే ఎమ్మెల్యేలను ఒత్తిడి తెచ్చారు. ఈ నేపధ్యంలో స్పీకర్ మాట్లాడుతూ “నేనెలాంటి పరిస్థితిలో ఉన్నానంటే.. అన్నిటినీ ఆస్వాదిస్తూ అవును, అవును అంటూ ఉండాలి” అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ “రేప్ తప్పనప్పుడు పడుకుని ఎంజాయ్ చేయాలి. మీరిప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. భాధ్యతాయుత పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఇలా వ్యఖ్యానించడం ఎంటంటూ ప్రశ్నిస్తున్నారు సామాన్యులు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…