కుక్క పిల్లను కొనలేదన్న కారణంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు ఒక యువకుడు. ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంలో జరిగింది ఈ ఈ విషాద ఘటన. వివరాల్లోకి వెళితే.. విశాఖకి చెందిన షణ్ముక వంశీ (16) ఇటీవల ఆన్లైన్ లో రూ. 30 వేల విలువైన ఓ కుక్క పిల్లను చూసాడు.
చూసిన వెంటనే అతనికి నచ్చడంతో తనకు కొనివ్వాలని తల్లిని కోరాడు. అయితే ఇప్పుడు కాదు కొద్దిరోజుల తరువాత కొనిస్తానని ఆ తల్లి చెప్పడంతో మనస్తాపానికి గురైన షణ్ముక వంశీ మంగళవారం తల్లి ఇంట్లో లేని సమయంలో గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…