కుక్క పిల్లను కొనలేదన్న కారణంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు ఒక యువకుడు. ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంలో జరిగింది ఈ ఈ విషాద ఘటన. వివరాల్లోకి వెళితే.. విశాఖకి చెందిన షణ్ముక వంశీ (16) ఇటీవల ఆన్లైన్ లో రూ. 30 వేల విలువైన ఓ కుక్క పిల్లను చూసాడు.
చూసిన వెంటనే అతనికి నచ్చడంతో తనకు కొనివ్వాలని తల్లిని కోరాడు. అయితే ఇప్పుడు కాదు కొద్దిరోజుల తరువాత కొనిస్తానని ఆ తల్లి చెప్పడంతో మనస్తాపానికి గురైన షణ్ముక వంశీ మంగళవారం తల్లి ఇంట్లో లేని సమయంలో గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…