ఉద్యోగం చేసే చాలామందికి ఈపీఎఫ్ఓ ఖాతా ఉండటం సహజం. అందులో మన సాలరీ నుంచి కట్ అయ్యే అమౌంట్ కు సమానంగా షేర్ ను ప్రభుత్వం జమ చేస్తుంది. కానీ అలా జమ చేసిన దానిలో కేవలం ఎంప్లాయ్ షేర్, ఎంప్లాయీ షేర్ మాత్రమే మనం విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పెన్షన్ డబ్బులను తీసుకోవడానికి అవకాశం లేదు.
వాటిని తీసుకోవాలంటే.. ఆ సంస్థ నుంచి రిజైన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా మనకు డబ్బులు అవసరం ఉన్న సమయంలో విత్ డ్రా చేసుకుంటూ ఉంటాం. పీఎఫ్ అకౌంట్లో జమ చేసే డబ్బులకు వడ్డీ బాగా వస్తుంది. బయట బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లతో పోలిస్తే ఈపీఎఫ్ వడ్డీ రేట్లే ఎక్కువ. ఇలా డబ్బులను డిపాజ్ చేసి మధ్యలో తీసుకోకుండా ఉంటే.. ప్రస్తుతం 8.5 శాతం వడ్డీతో కోటీశ్వరులు కావచ్చు.
రూ.3లక్షల ప్యాకేజీతో ఓ 21 ఏళ్ల వ్యక్తి జీవితం మొదలు పెడితే అతడు రిటైర్మెంట్ అయ్యేసరికి రూ.2.5 కోట్ల వరకు జమ అవుతాయి. ఇలా ఎలాంటి విత్ డ్రా లేకుండా ఉండటంతో డబ్బులు కోట్లలో జమ అవుతాయి. రిటైర్ మెంట్ తర్వాత వాటిని తీసుకోవచ్చు.
అందుకే ఈపీఎఫ్ ఖాతా ఉన్నవాళ్లకు ఇదొక సువర్ణావకాశం అంటూ నిపుణులు చెబుతున్నారు. మధ్యలో విత్డ్రా చేయకూడదు. బేసిక్ సాలరీ కూడా ఎక్కువే ఉండాలి. ఇవన్నీ సరిగ్గా ఉన్నట్టైతే రిటైర్మెంట్ నాటికి ఈపీఎఫ్ అకౌంట్లో కోటి రూపాయల పైనే ఉంటాయని చెతున్నారు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…