ఉద్యోగం చేసే చాలామందికి ఈపీఎఫ్ఓ ఖాతా ఉండటం సహజం. అందులో మన సాలరీ నుంచి కట్ అయ్యే అమౌంట్ కు సమానంగా షేర్ ను ప్రభుత్వం జమ చేస్తుంది. కానీ అలా జమ చేసిన దానిలో కేవలం ఎంప్లాయ్ షేర్, ఎంప్లాయీ షేర్ మాత్రమే మనం విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పెన్షన్ డబ్బులను తీసుకోవడానికి అవకాశం లేదు.
వాటిని తీసుకోవాలంటే.. ఆ సంస్థ నుంచి రిజైన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా మనకు డబ్బులు అవసరం ఉన్న సమయంలో విత్ డ్రా చేసుకుంటూ ఉంటాం. పీఎఫ్ అకౌంట్లో జమ చేసే డబ్బులకు వడ్డీ బాగా వస్తుంది. బయట బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లతో పోలిస్తే ఈపీఎఫ్ వడ్డీ రేట్లే ఎక్కువ. ఇలా డబ్బులను డిపాజ్ చేసి మధ్యలో తీసుకోకుండా ఉంటే.. ప్రస్తుతం 8.5 శాతం వడ్డీతో కోటీశ్వరులు కావచ్చు.
రూ.3లక్షల ప్యాకేజీతో ఓ 21 ఏళ్ల వ్యక్తి జీవితం మొదలు పెడితే అతడు రిటైర్మెంట్ అయ్యేసరికి రూ.2.5 కోట్ల వరకు జమ అవుతాయి. ఇలా ఎలాంటి విత్ డ్రా లేకుండా ఉండటంతో డబ్బులు కోట్లలో జమ అవుతాయి. రిటైర్ మెంట్ తర్వాత వాటిని తీసుకోవచ్చు.
అందుకే ఈపీఎఫ్ ఖాతా ఉన్నవాళ్లకు ఇదొక సువర్ణావకాశం అంటూ నిపుణులు చెబుతున్నారు. మధ్యలో విత్డ్రా చేయకూడదు. బేసిక్ సాలరీ కూడా ఎక్కువే ఉండాలి. ఇవన్నీ సరిగ్గా ఉన్నట్టైతే రిటైర్మెంట్ నాటికి ఈపీఎఫ్ అకౌంట్లో కోటి రూపాయల పైనే ఉంటాయని చెతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…