అక్కినేని నాగేశ్వర రావు చివరి రోజుల్లో ఎలా చనిపోయారో చెప్పిన రచయిత్రి కృష్ణక్క..
అక్కినేని నాగేశ్వరరావు మరణించి దాదాపుగా మూడున్నర సంవత్సరాలైంది. ఆయన జ్ఞాపకాలు ఇంకా అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. అక్కినేనికి సంబంధించి బయటి ప్రపంచానికి తెలియని చాలా విషయాలు….. ఇటీవల యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో రచయిత్రి, డాక్టర్ కృష్ణకుమారి వెల్లడించారు.అక్కినేని ఫ్యామిలీకి అత్యంత సన్నిహితురాలైన కృష్ణకుమారి అక్కినేనిని అన్నయ్యా అని, అన్నపూర్ణమ్మను వదినా అని పిలిస్తూ వారి కుటుంబంతో కలిసిపోయేంత చనువు ఉంది. ఆమె చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
చివరి రోజుల్లో ఎవరినీ గదిలోకి రానీయలేదు ఎప్పుడూ పదిమందితో కలిసి సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ వుండే అక్కినేని, చివరి రెండు నెలలు తన గదిలోకి ఎవరినీ రానీయలేదు. ఎందుకు రానీయడం లేదని అడిగితే “నేనంటే అభిమానులకు ప్రాణం కదా .. వాళ్లు నన్ను ఈ స్థితిలో చూస్తే గుండె బద్దలైపోతుంది. వాళ్లు అలా బాధపడుతూ వుంటే నేను ఉచూస్తు భరించలేను. వాళ్లని బాధపెట్టడం ఇష్టం లేకనే ఎవరినీ రానీయడం లేదు” అని అక్కినేని అలా చేశారని కృష్ణకుమారి తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…