Categories: General News

అక్టోబర్ 12వ తేదీ నుంచి జియో అదిరిపోయే ఆఫర్ 100% క్యాష్ బ్యాక్.

టెలికాం రంగంలో ఉచిత కాల్స్ డేటా ఆఫర్లతో జియో సంచలనం సృష్టించిన సంగతితెలిసిందే.ప్రత్యర్థి నెట్వర్క్స్ నుండి పోటి ఉండటంతో కస్టమర్లకు మరోసారి దివాళీ ఆఫర్ ప్రకటించింది జియో. ఎయిర్ టెల్ 4G స్మార్ట్ ఫోన్ ప్రకటించిన వెంటనే.. జియో నుంచి ఈ ప్రకటన వెలువడటం విశేషం. దీపావళి సందర్భంగా కస్టమర్లకు 100శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. అక్టోబర్ 12వ తేదీ నుంచి 18వ తేదీ మధ్య 399 రూపాయల ధన్ ధనా ధన్ ఫ్లాన్ కి రీఛార్జ్ చేసుకుంటే.. అంతే మొత్తానికి ఎనిమిది ఓచర్లను ఇస్తోంది జియో. ఒక్కో ఓచర్ విలువ 50 రూపాయలు. అంటే 400 రూపాయలు విలువైన టాక్ టైం ఇస్తోంది. వీటిని నవంబర్ 15వ తేదీ తర్వాత నుంచి ఎప్పుడైనా వాడుకోవచ్చు.పూర్తీ వివరాలకు ఈ క్రింది వీడియో చూడండి.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago