సమంత చైతు ల పెళ్ళి గోవాలో రెండు సంప్రదాయలలో రెందు రోజులు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.. అయితే ఆ పెళ్ళికి ఎవ్వరిని పిలవలేదని కేవలం అక్కినేని, దగ్గుపాటి, సమంతల కుటుంబాలు మాత్రమే హజరవుతారని నాగార్జున ముందే ప్రకటించాడు.. రిసెప్షన్ మాత్రం అందరిని పిలిచి అభిమానుల కోసం హైదరబాద్ లో ఘనంగా చేస్తా అని చేప్పేడు..
అక్కినేని నాగార్జున ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటిల వెడ్డింగ్స్ కి , ఫంక్షన్స్ కి హజరయ్యారు.. అయితే ఆ ఫంక్షన్స్ కానీ అది జరిగే తీరు కానీ, ఆ బిజీ షెడ్యుల్స్ కానీ నాగార్జునకి అస్సలు నచ్చలేదంట. అలా గ్రాండ్ గా చేస్తే అందరిని పలకరించేసరికి సమయం గడిచిపోతుంది అని దాని వల్ల పెళ్ళికి వచ్చిన దగ్గబాటి, సమంత లా కుటుంబ సభ్యులను పట్టించుకోలేము అని, వాళ్ళతో సమయం గడిపే తీరిక ఉండదని, అలాగే ఇలా బిజీగా ఉంటే తన కొడుకు పెళ్ళి ఎంజయ్ చేయలేము అని ఇలా చేశాడు అంట.. అందుకే నాగార్జున పెళ్ళికి తన కుటుంబ సభ్యులను తప్ప ఎవ్వరిని పెళ్ళికి పిలవలేదు..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…