అబ్దుల్ రషిద్ అనే వ్యక్తి జమ్ము కాశ్మీర్ లోని పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాడు..ఈ మధ్య జరిగిన ముష్కరుల కాల్పుల్లో మృతి చెందేడు.. ఇక తన తండ్రి లేడు అన్న విషయాన్ని తెలుసుకున్న తన కూతురు జోరా వెక్కి వెక్కి కన్నీళ్లు ఇంకి పోయేలా ఏడుస్తునే ఉంది.. రోజు తెల్లార గానే కంటి ముందు కనపడే తన తండ్రి కంటి ముందు ఫోటోలో కనబడుతున్నాడు.. కలలో అయనతో గడిపిన జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.. దీనితో జోరా రెండు రోజులుగా ఏడుస్తునే ఉంది.. ఆ పాప ఏడుస్తున్న ఫోటో ఎవరో సామాజిక మాద్యమాల్లో షేర్ చేసేరు. దీనీతో ఆ ఫోటో వైరల్ గా మారింది.. ప్రధాన మంత్రి నుండి సామన్య మానవుడి వరకు ఆ ఫోటో కదిలించింది..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…