అబ్దుల్ రషిద్ అనే వ్యక్తి జమ్ము కాశ్మీర్ లోని పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాడు..ఈ మధ్య జరిగిన ముష్కరుల కాల్పుల్లో మృతి చెందేడు.. ఇక తన తండ్రి లేడు అన్న విషయాన్ని తెలుసుకున్న తన కూతురు జోరా వెక్కి వెక్కి కన్నీళ్లు ఇంకి పోయేలా ఏడుస్తునే ఉంది.. రోజు తెల్లార గానే కంటి ముందు కనపడే తన తండ్రి కంటి ముందు ఫోటోలో కనబడుతున్నాడు.. కలలో అయనతో గడిపిన జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.. దీనితో జోరా రెండు రోజులుగా ఏడుస్తునే ఉంది.. ఆ పాప ఏడుస్తున్న ఫోటో ఎవరో సామాజిక మాద్యమాల్లో షేర్ చేసేరు. దీనీతో ఆ ఫోటో వైరల్ గా మారింది.. ప్రధాన మంత్రి నుండి సామన్య మానవుడి వరకు ఆ ఫోటో కదిలించింది..
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…