గతంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేసిన దేవినేని ఉమామహేశ్వరరావును ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖలు చేసారు. “ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నువ్వెంత దోచుకున్నది, ఇసుక మాఫియా ద్వారా ఎన్ని రూ. వేల కోట్లు పోగేసుకున్నది తొండలోనే బయట పడుతుంది కాస్త ఓపిక పట్టు ఉమా. మ్యాప్ మ్యాప్ లు ఆపేయ్. నువ్వెంత గొంతు చించు కున్న సింహంలా గర్జించలేవు. ప్రాణాలు తీసిన హంతకుడివి. నువ్వు నీతులు వల్లిస్తే ఎలా ?” అంటూ పరుష పదజాలంతో ఘాటు వ్యాఖలు చేసారు. ఈ మేరకు విజయ సాయి రెడ్డి తన ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.
శుక్రవారం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేయనున్నట్టు మాజీ మంత్రి దేవినేని శుక్రవారం వ్యాఖానించారు. అసలు అవినీతి కేసుల్లో ఏ2 నిందితుడికి శాసన మండలిలో పనేంటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా విజయ సాయి రెడ్డి ఈ వ్యాఖలు చేసారు.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…