గర్బంలో వుండే శిశువు దేవుడి తో మట్లాడటం ఎంటి అనుకుంటున్నారా.. మీ సందేహనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.. గర్భం లొ శిశువు ప్రాణం పోసుకొవడం అనేది పవిత్ర కార్యమే కానీ గర్భ ధారణ అనేది అపవిత్ర మంటున్నాయి మన హిందు పురణాలు అందుకు గరుడ పురాణం తో పాటు శివపురణం లొ కూడా ఎన్నో అధారలు వున్నయి గరుడ పురాణం లో చెప్పేదాని ప్రకారం మనిషి పూర్వ జన్మలో చేసే పాపాలకు ప్రాయచిత్తం గానే మరో జన్మ ఎత్తుతాడని పూర్వ జన్మలో చేసే పాపాలకు ఈ జన్మలో శిక్ష అనుభవిస్తాడాని చెభుతుంది.. గర్భం లో శిశువు ప్రాణం పోసుకొవడం అనేది పవిత్ర కార్యమే అలాంటప్పుడు గర్భ ధారన అపవిత్రం ఎందుకు అవుతుందని అనే సందేహం మీకు రావచ్చు.. గర్భ అపవిత్రం అనే సందేహనికి అసలు కారణం ఏంటంటే మనిషి పూర్వ జన్మలో చేసిన పాపాలు అన్ని గర్భం లోనే శుద్ది చేయబడతాయి.. అలా గర్భం అపవిత్రం అయిపోతుంది అని చెప్తుంది.. గరుడ పురాణం అటువంటి అపవిత్రం అయిన శిశువుతో దేవుడు మాట్లాడుతాడు.. అది ఎలాగో తెలియాలి అంటే ఈ వీడియో చూడండి.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…