గర్బంలో వుండే శిశువు దేవుడి తో మట్లాడటం ఎంటి అనుకుంటున్నారా.. మీ సందేహనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.. గర్భం లొ శిశువు ప్రాణం పోసుకొవడం అనేది పవిత్ర కార్యమే కానీ గర్భ ధారణ అనేది అపవిత్ర మంటున్నాయి మన హిందు పురణాలు అందుకు గరుడ పురాణం తో పాటు శివపురణం లొ కూడా ఎన్నో అధారలు వున్నయి గరుడ పురాణం లో చెప్పేదాని ప్రకారం మనిషి పూర్వ జన్మలో చేసే పాపాలకు ప్రాయచిత్తం గానే మరో జన్మ ఎత్తుతాడని పూర్వ జన్మలో చేసే పాపాలకు ఈ జన్మలో శిక్ష అనుభవిస్తాడాని చెభుతుంది.. గర్భం లో శిశువు ప్రాణం పోసుకొవడం అనేది పవిత్ర కార్యమే అలాంటప్పుడు గర్భ ధారన అపవిత్రం ఎందుకు అవుతుందని అనే సందేహం మీకు రావచ్చు.. గర్భ అపవిత్రం అనే సందేహనికి అసలు కారణం ఏంటంటే మనిషి పూర్వ జన్మలో చేసిన పాపాలు అన్ని గర్భం లోనే శుద్ది చేయబడతాయి.. అలా గర్భం అపవిత్రం అయిపోతుంది అని చెప్తుంది.. గరుడ పురాణం అటువంటి అపవిత్రం అయిన శిశువుతో దేవుడు మాట్లాడుతాడు.. అది ఎలాగో తెలియాలి అంటే ఈ వీడియో చూడండి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…