Categories: FeaturedHealth News

ఇలా చేస్తే సుఖమే కాదు.. బరువు కూడా తగ్గొచ్చు.. ఎలానో తెలిస్తే రోజు చేస్తారు..

ప్రస్తుత జీవన విధానం,తినే తిండి,చేసే ఉద్యోగం ఇలా పు కారణాల వల్ల బరువు విపరీతంగా పెరగడం జరుగుతుంది.లావు సునాయాసంగా పెరుగుతున్న జనాలు దాన్ని తగ్గించుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు.కొందరు వేలకు వేలు కూడా ఖర్చు చేస్తున్నారు.కాని ఫలితం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.‘సైజ్‌ జీరో’ అనేసినిమా కోసం దాదాపు 80 కేజీల బరువును కేవలం రెండు నెలల్లో పెరిగిన ముద్దుగుమ్మ అనుష్క సాదారణ బరువుకు వచ్చేందుకు ఎంతగా కష్టపడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆమె తన సాదారణ రూపంకు వచ్చేందుకు గత సంవత్సర కాలంగా వర్కౌట్‌ు చేస్తూనే ఉంది. కాని ఫలితం మాత్రం చాలా మెల్లగా వస్తుంది.బరువు పెరగడానికి కారణం ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవడంఒక వేళ ఎక్కువ క్యాలరీలను బర్న్‌ చేసినట్లయితే సునాయాసంగా బరువు తగ్గొచ్చు అంటూ వైధ్యులు సూచిస్తున్నారు.అయితే క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అయ్యే పనులు ఏంటో ఎక్కువ శాతం జనాలకు తెలియదు..ఈవీడియో చూసి మిరే తెలుసుకోండి

telugudesk

Recent Posts

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

2 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

2 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

2 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

2 hours ago

జై వాసవి నినాదాలతో మారుమోగిన సిద్దిపేట.. అంగరంగ వైభవంగా రథయాత్ర!

తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…

3 hours ago

మోహిని ఏకాదశి వ్రతం చేస్తే ఏమవుతుంది? పురాణాల్లో ఆసక్తికర విశేషాలు!

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…

3 hours ago