నవరాత్రి కొన్ని వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన అదృష్టం వరించింది మీ రాతే మారుతుంది.అవేమిటో తెలుసుకుందాం.అరటి చెట్టును ఇంటికి నాటి దాని మొదల్లో 9 చుక్కల నీటిని పోయాలి గురువారం రోజున పూజ చేసి కొన్ని పచ్చి పాలను పోయాలి అలాగే తెల్లటి పూవులను తెచ్చి మీరు డబ్బు దాచెచోట పెట్టడం వలన ధన వృద్ది కలుగుతుంది.నగలు మరియు సౌందర్య సాధనాలను ఎప్పుడు ఇంట్లో ఏర్రగుడ్డలో పెట్టు పెట్టకూడదు.ఒక శుభ సమయాన సొరకాయ వేరును మెడలో ఒక యంత్రంలా వేసుకోవడం వలన సుఖ శాంతులతో వర్దిల్లుతారు.శంఖపు పుష్పం వేరును మరియు డబ్బు కలిపి ఒక వెండి గిన్నెలో పెట్టు బీరువాలో పెట్టాలి.
ఆముదం కాయలు ఉన్న చెట్టు వేరును ఎన్నో తాంత్రిక శక్తుల కోసం రకరకాలుగా ఉపయోగిస్తారు.ఆ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన ఎలాంటి దుష్టశక్తులు రావు కాళికాదేవి తో సమానం.ఒక శుభ సమయంలో రావిచెట్టు ఆకుపై కుంకుమతో స్వస్తిక్ రాసి ఇంట్లో ఎవరికి కనిపించకుండా పెట్టుకోవాలి అంతా మంచి జరుగుతుంది పారిజాతం యొక్క తెల్లని లేదా నీలిరంగు పూవుల వలన ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం మంచిది .
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…