టాలీవుడ్ లోనే ఎక్కువ ధనవంతుడు ఎవరు అంటే సచిన్ జోషి అనే పేరే ఎందుకు వినిపిస్తుంది, అసలు ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి తెలుసుకుందాం..JMJ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత జగదీశ జోషి కుమారుడే సచిన్ జోషి .విజయ్ మాల్యా కి చెందిన కింగ్ ఫిషర్ సంస్థను కొనుగోలు చేసింది ఇతనే ఖాళీ తినే దొరికితే సినిమాల్లో నటిస్తాడు అవి హిట్ అయిన ఫ్లాప్ అయిన అతనికి అనవసరం బిగ్ స్క్రీన్ పై కనిపించాలి అంతే అందుకే అతడు నటించిన సినిమాలన్ని అంతగా పేరు తెచ్చిపెట్టలేదు.హాస్పిటాలిటీ నుండి హౌసింగ్ వరకు ఫిట్నెస్ సెంటర్స్ నుండి హెల్త్ స్పా ల వరకు సచిన్ జోషి బిజినెస్ విస్తరించి ఉంది.
ఇతనొక మల్టీ మిలియనేర్కొన్ని వేల కోట్ల అధిపతి టాలీవుడ్ లోని అందరి హీరోలకంటే ఎక్కువ ఆస్తులని కలిగివున్న వ్యక్తి టిఫిన్ చేయడానికి లండన్ వెళ్తాడు లంచ్ చేయడానికి ఫారిన్ వెళ్తాడు ఇతను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు చెప్పలేము.ఇతడు నటి మోడల్ అయిన ఊర్వశి శర్మ ను వివాహం చేసుకున్నారు.మార్కెట్లోకి కోతా కారు వచ్చిందంటే చాలు ఫస్ట్ సచిన్ ఇంట్లో ఉండాల్సిందే.కోట్ల రూపాయల విలువ చేసే కార్లు భవనాలు టాప్ బిలియనేర్ ల జాబితాలో ప్రముఖ స్థానంలో ఉన్నాడు సచిన్ జోషి.
ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది రోజూ వేడి నీళ్లు తాగే అలవాటు చేసుకుంటున్నారు. ఉదయం…
పిల్లల పెరుగుదల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఏం ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అనే సందేహాలు…
ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం చాలా మంది ఖరీదైన సప్లిమెంట్లు, ప్రోటీన్ పౌడర్లు వంటివి…
భారతదేశంలో క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో నోటి క్యాన్సర్ వేగంగా పెరుగుతోందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. Indian…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం కోసం వేగవంతమైన మార్గాలపై ఆసక్తి పెరుగుతోంది. డైట్, వ్యాయామం కంటే త్వరగా ఫలితం రావాలనే…
ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, అసమయ భోజనం, తక్కువ నీటి వినియోగం వంటి కారణాల వల్ల మలబద్ధకం సమస్య చాలా మందిలో…