టాలీవుడ్ లోనే ఎక్కువ ధనవంతుడు ఎవరు అంటే సచిన్ జోషి అనే పేరే ఎందుకు వినిపిస్తుంది, అసలు ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి తెలుసుకుందాం..JMJ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత జగదీశ జోషి కుమారుడే సచిన్ జోషి .విజయ్ మాల్యా కి చెందిన కింగ్ ఫిషర్ సంస్థను కొనుగోలు చేసింది ఇతనే ఖాళీ తినే దొరికితే సినిమాల్లో నటిస్తాడు అవి హిట్ అయిన ఫ్లాప్ అయిన అతనికి అనవసరం బిగ్ స్క్రీన్ పై కనిపించాలి అంతే అందుకే అతడు నటించిన సినిమాలన్ని అంతగా పేరు తెచ్చిపెట్టలేదు.హాస్పిటాలిటీ నుండి హౌసింగ్ వరకు ఫిట్నెస్ సెంటర్స్ నుండి హెల్త్ స్పా ల వరకు సచిన్ జోషి బిజినెస్ విస్తరించి ఉంది.
ఇతనొక మల్టీ మిలియనేర్కొన్ని వేల కోట్ల అధిపతి టాలీవుడ్ లోని అందరి హీరోలకంటే ఎక్కువ ఆస్తులని కలిగివున్న వ్యక్తి టిఫిన్ చేయడానికి లండన్ వెళ్తాడు లంచ్ చేయడానికి ఫారిన్ వెళ్తాడు ఇతను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు చెప్పలేము.ఇతడు నటి మోడల్ అయిన ఊర్వశి శర్మ ను వివాహం చేసుకున్నారు.మార్కెట్లోకి కోతా కారు వచ్చిందంటే చాలు ఫస్ట్ సచిన్ ఇంట్లో ఉండాల్సిందే.కోట్ల రూపాయల విలువ చేసే కార్లు భవనాలు టాప్ బిలియనేర్ ల జాబితాలో ప్రముఖ స్థానంలో ఉన్నాడు సచిన్ జోషి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…