మన హిందు సాంప్రదాయంలో స్నానానికి ఎంతో మహత్యం ఉంది.. రోజు ఏ పని చేయాలన్నా ముందు స్నానం చేసేకే చేస్తాం.. దసర నవరాత్రులలో మన లోని చేడుని బయటకి తరిమేసి, మంచిని ఆహ్వానించే సమయం.. దసర సమయంలో మన ఎలాంటి పరిష్కారాలు చేసిన అవి ఫలిస్తాయి.. అందుకే దసర సమయంలో పూజలు, మంత్రలు,తంత్రాలు, పరిష్కరాలు ఎన్నో జరుగుతునే ఉంటాయి.. పండుగలకు స్నానం అనేది విశిష్టంగా భావిస్తాం.. ఆడవారు అయితే పసుపు లేదా సున్నిపిండి తో స్నానం చేస్తారు.. మగవారు అయితే నూనెతో తలస్నానం చేస్తారు.. అలాగే దసరా తొమ్మిది రోజులు కూడా ఎలా స్నానం చేయాలో, చేస్తే ఎలాంటి ప్రయోజనమో తెలుసుకుందాం..
స్నానానికి ముందు ఒక చెంచా నెయ్యి కలిపి బ్రహ్మ ముహుర్తం లో స్నానం చేయాలి.. ఇలా చేస్తే అనారోగ్యాలు తొలగిపోతాయి.. ఆరోగ్యం మెరుగుపడుతుంది.. నవరాత్రులలో స్నానం చేసే నీళ్ళలో పెరుగు కలుపుకోని స్నానం చేయడం ద్వార ధనం, మర్యాద కలుగుతాయి.. ఆ మహాదేవి దీవెనలు ఎప్పుడు మీ మీద ఉండాలి అనుకుంటే స్నానం చేసే నీళ్ళలో నల్ల నువ్వులు కలుపుకోని స్నానం చేయండి.. స్నానపు నీళ్ళలో నవరత్నాలను వేసి స్నానం చేస్తే మీరు ఎలాంటి ఆస్తులు కొనాలన్న సులభం అవుతుంది..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…