దేశంలో గత వారం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 53 శాతం కేరళ , మహారాష్ట్ర నుంచేనని వచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేరళలో 32 శాతంగా నమోదు కాగా.. మహారాష్ట్రలో 21 శాతం కేసులు నమోదైనట్టు కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లోనూ కంటైన్మెంట్ చర్యలను పాటించాలని సూచించింది. అయితే కరోనా మహమ్మారి తగ్గిపోయిందనే భావనలో ఉండటం సరికాదని ప్రజలకు సూచించింది.
ఈ నేపధ్యంలో పలు పర్యాటక ప్రాంతాల్లో రద్దీ పెరుగుతుందని, అయితే అక్కడి ప్రజలు కరోనా నిబంధనలను ఏమాత్రం పాటించకపోవడం చాలా ఆందోళన కలిగిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కరోనాపై ఎటువంటి నిర్లక్ష్యం చేయొద్దని, నిర్లక్ష్యం వలన కరోనా వ్యాప్తి భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, కరోనా సెకండ్ వేవ్ను దేశం ఇప్పటికీ ఎదుర్కొంటోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…