దేశంలో గత వారం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 53 శాతం కేరళ , మహారాష్ట్ర నుంచేనని వచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేరళలో 32 శాతంగా నమోదు కాగా.. మహారాష్ట్రలో 21 శాతం కేసులు నమోదైనట్టు కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లోనూ కంటైన్మెంట్ చర్యలను పాటించాలని సూచించింది. అయితే కరోనా మహమ్మారి తగ్గిపోయిందనే భావనలో ఉండటం సరికాదని ప్రజలకు సూచించింది.
ఈ నేపధ్యంలో పలు పర్యాటక ప్రాంతాల్లో రద్దీ పెరుగుతుందని, అయితే అక్కడి ప్రజలు కరోనా నిబంధనలను ఏమాత్రం పాటించకపోవడం చాలా ఆందోళన కలిగిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కరోనాపై ఎటువంటి నిర్లక్ష్యం చేయొద్దని, నిర్లక్ష్యం వలన కరోనా వ్యాప్తి భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, కరోనా సెకండ్ వేవ్ను దేశం ఇప్పటికీ ఎదుర్కొంటోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…