తనపై చేసిన విమర్శలు చేసిన మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు లకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో అయన మాట్లాడుతూ.. తనపై విమర్శలు చేయడంకోసం మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ ఇద్దరూ ఒకరిమీద ఒకరు పోటీపడుతున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా మంత్రి కేటీఆర్ మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. తానూ కాంగ్రెస్లో చెరక ముందే టీడీపీ పార్టీతో పాటూ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశానని రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ నేపధ్యంలో జీతభత్యాలు, గన్మెన్లు, పీఏను అప్పుడే ప్రభుత్వానికి సరెండర్ చేశానని తెలిపారు. అయితే అప్పటి స్పీకర్ మధుసూదనాచారికి తన దృష్టిలో గుర్తింపు లేదు కాబట్టే ఆయనకు నా రాజీనామా లేఖ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే తాను టీడీపీ నేతను అంటూ పదే పదే గొంతు చించుకుని విమర్శిస్తున్న టీఆర్ఎస్ నేతలు.. మరి కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారో గుర్తు చేసుకోవాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…