తనపై చేసిన విమర్శలు చేసిన మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు లకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో అయన మాట్లాడుతూ.. తనపై విమర్శలు చేయడంకోసం మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ ఇద్దరూ ఒకరిమీద ఒకరు పోటీపడుతున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా మంత్రి కేటీఆర్ మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. తానూ కాంగ్రెస్లో చెరక ముందే టీడీపీ పార్టీతో పాటూ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశానని రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ నేపధ్యంలో జీతభత్యాలు, గన్మెన్లు, పీఏను అప్పుడే ప్రభుత్వానికి సరెండర్ చేశానని తెలిపారు. అయితే అప్పటి స్పీకర్ మధుసూదనాచారికి తన దృష్టిలో గుర్తింపు లేదు కాబట్టే ఆయనకు నా రాజీనామా లేఖ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే తాను టీడీపీ నేతను అంటూ పదే పదే గొంతు చించుకుని విమర్శిస్తున్న టీఆర్ఎస్ నేతలు.. మరి కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారో గుర్తు చేసుకోవాలని అన్నారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…