ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ప్రత్యెక హోదా గురించి తాను ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని.. ఈ విషయంలో ప్రస్తుతం మనం కేంద్రాన్ని అడగగలం తప్పితే చేయగలిగింది ఏమీ లేదని జగన్ స్పష్టం చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా అవసరం గురించి అనేకసార్లు ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించామని అయన అన్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా గాని.. లేదా వేరే ఏమయినా చేయాలనీ అనుకుంటే కేంద్ర ప్రభుత్వం చేయవచ్చు.. ఎందుకంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి పూర్తి శాతం మెజారిటీ ఉంది.. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం అయితే అప్పుడు ఆలోచించవచ్చు కానీ ఇంతగా పూర్తి మెజారిటీ ఉన్న ఈసమయంలో కూడా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు అర్థం కావడంలేదు. అయినా తన బాధ్యతగా కేంద్రాన్ని అడుగుతున్నానని సీఎం జగన్ చెప్పారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…