ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ప్రత్యెక హోదా గురించి తాను ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని.. ఈ విషయంలో ప్రస్తుతం మనం కేంద్రాన్ని అడగగలం తప్పితే చేయగలిగింది ఏమీ లేదని జగన్ స్పష్టం చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా అవసరం గురించి అనేకసార్లు ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించామని అయన అన్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా గాని.. లేదా వేరే ఏమయినా చేయాలనీ అనుకుంటే కేంద్ర ప్రభుత్వం చేయవచ్చు.. ఎందుకంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి పూర్తి శాతం మెజారిటీ ఉంది.. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం అయితే అప్పుడు ఆలోచించవచ్చు కానీ ఇంతగా పూర్తి మెజారిటీ ఉన్న ఈసమయంలో కూడా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు అర్థం కావడంలేదు. అయినా తన బాధ్యతగా కేంద్రాన్ని అడుగుతున్నానని సీఎం జగన్ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…