ఒక మహిళ ఇచ్చిన పిర్యాదుతో అమెరికా కోర్ట్ జాన్సన్ అండ్ జన్సన్ కంపెనీ కి 2700 కోట్లు జరిమాన విధించింది.. టాల్కం పౌడర్ వాడడం వలన తనకు అండాశయ క్యాన్సర్ వచ్చిందని కోర్టు మెట్టు ఎక్కింది.. 1950 నుంచి 2016 వరకు ఇదే కంపెనీ పౌడర్ వాడేను అని 2007 లో తనకు అండాశయ క్యాన్సర్ సోకినట్లు డాక్టర్లు గుర్తించారు అని అమె కోర్టుకు తెలిపింది.. తనలాగ ఇతర మహిళలు ఇబ్బంది పడకూడడు అన్న ఉద్దేశంతోనే కంపెనీపై కేసుపెట్టినట్టు తెలిపారు.. ఈ తీర్పుతో నైనా జాన్సన్ కంపెనీ తమ ఉత్పత్తులపై స్పష్టమైన హెచ్చరికలు ముద్రిస్తుంది అని అశిస్తున్నాం అని తెలిపారు..వ్యక్తి గత పరిహారం కింద 68 మిలియన్ల డాలర్లు శిక్ష పరిహరం కింద 340 మిలియన్ల డాలర్లు చెల్లించాలని కోర్టు అదేశించినట్టు తెలిపారు..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…