ఆమె పేరు లీసా హ్యారిసన్ మానిక్యూర్ చేసుకోవాలని బ్యూటీ పార్లర్ కు వెళ్ళింది. తన బొటన వేలు మీద నల్లటి గీతని గమనించిన ఆ యువతీ అది కనబడకుండా ఏదైనా డార్క్ కలర్ నెయిల్ పోలిష్ ను వేయమని అక్కడివారిని కోరింది.అయితే దాన్ని చుసిన అక్కడి సిబ్బంది లో ఒక మహిళ అది రక్త హీనత వల్లనో మారె ఇతర కారణం వల్లనో ఏర్పడిన మచ్చ కాదని, తనకి క్యాన్సర్ సోకిందని తెలిపింది.ఆ మాట వినగానే భయాక్రాంతురాలైన ఆ యువతీ వెంటనే దగ్గరలో ఉన్న ఒక ఆసుపత్రి కి వెళ్ళింది. ఆ యువతిని పరీక్షించిన డాక్టర్లు ఆమెకు సబ్ ఉంగువల్ మెలోనిమా అనే క్యాన్సర్ సోకినట్టు నిర్ధారించారు. ఇలాంటి లక్షణం ఎవరిలో ఉన్న వెంటనే వారు వైద్యుడిని సంప్రదించాలని పేర్కొంది లీసా.
వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని చల్లగా ఉంచడం, నీటి లోపాన్ని నివారించడం అత్యంత అవసరంగా మారుతోంది. ఈ సమయంలో…
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న కొద్దీ శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో దాహాన్ని తీరుస్తూ, శరీరానికి చల్లదనం…
దేశవ్యాప్తంగా శివభక్తి గురించి చర్చ జరుగుతున్న వేళ, ఇద్దరు భక్తుల అసాధారణ సంకల్పం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మంచు కొండల…
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ గోలకొండ వెంకటరమణ స్వామి ఆలయానికి సంబంధించిన వార్షిక…
తెలుగు సినీ రంగంలో రచయితగా, నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎల్.బీ. శ్రీరామ్ తాజాగా తన కెరీర్లో ఎదురైన ఒక…