మీ వల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందంటూ ఇద్దరు మహిళా వైద్యులపై దాడికి పాల్పడ్డారు ఢిల్లీలోని స్థానికులు. సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలోని జరిగింది. ఢిల్లీలోని సప్దర్ జంగ్ ఆసుపత్రిలో ఎమెర్జెన్సీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా వైద్యులు బుధవారం రాత్రి గౌతమ్ నగర్ లో పండ్లుకొనడానికి వెళ్లారు అయితే వీరివల్లే కరోనా వైరస్ వ్యాపిస్తుందంటూ వారి ఇంటి పక్కన ఉండే వ్యక్తి ఇరువురు వైద్యులతో గొడవకు దిగాడు.
దీనిపై వారు ఎంత సర్ది చెప్పినా వినకుండా వారిపై అసభ్యపదజాలం ఉపగయోగిస్తూ దాడికి దిగాడు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ఇద్దరు మహిళా వైద్యులు దిక్కుతోచని స్థితిలో అక్కడి పోలీసులకు పిర్యాదు చేసారు. ఈ ఘటనపై ఆ ఇద్దరు డాక్టర్లు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…