కొద్దిసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్కు చేరుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్తో మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్ గౌడ్, మహామూద్ అలీ, కొప్పుల ఈశ్వర్ లు భేటీ అయ్యారు. తాజగా లాక్ డౌన్ సడలింపులు మరియూ ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలపై ప్రధానంగా చర్చ జరుగుతంది.
అయితే జూన్ 19తో తెలంగాణలో విధిన లాక్ డౌన్ గడువు ముగియనున్న నేపధ్యంలో 20 తర్వాత లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయాలా? లేదా నైట్ కర్ఫ్యూ విధించాలా? అనే విషయంపై ప్రాస్తుతం జరిగే సమావేశంలో చర్చించి దీనిపై ఈరోజే కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఢిల్లీ తరహా అన్ లాక్ కు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…