కొద్దిసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్కు చేరుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్తో మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్ గౌడ్, మహామూద్ అలీ, కొప్పుల ఈశ్వర్ లు భేటీ అయ్యారు. తాజగా లాక్ డౌన్ సడలింపులు మరియూ ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలపై ప్రధానంగా చర్చ జరుగుతంది.
అయితే జూన్ 19తో తెలంగాణలో విధిన లాక్ డౌన్ గడువు ముగియనున్న నేపధ్యంలో 20 తర్వాత లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయాలా? లేదా నైట్ కర్ఫ్యూ విధించాలా? అనే విషయంపై ప్రాస్తుతం జరిగే సమావేశంలో చర్చించి దీనిపై ఈరోజే కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఢిల్లీ తరహా అన్ లాక్ కు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…