టీమ్ ఇండియా అండర్ 17 జట్టుకు ప్రాతినిధ్యం ఓ టీనేజ్ క్రికెటర్ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు.మంగళవారం సాయంత్రం అతడు ప్రమాద వశాత్తూ స్విమ్మింగ్ ఫూల్ లో పడి చనిపోయాడనీ శ్రీలంక మీడియా వెల్లడించింది.గుజరాత్ కి చెందిన 12 ఏళ్ల ఈ ఆటగాడు ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ఓ టోర్నమెంట్ లో ఆడుతున్నాడు.ఇత్తడితో పాటు 19 మంది అండర్ 17 టీమ్ సభ్యులతో కలిసి విల్లాకామా హోటల్ లో బస చేశారు.మంగళ వారం సాయంత్రం పావనగామా లోని ఓ హోటల్ లో నలుగురు ఆటగాళ్ళు స్విమ్మింగ్ ఫూల్ లోకి ఈతకు దిగారు వారు ఈత కొడుతున్న క్రమంలో ఒక క్రీడాకారుడు అందులో మునుగసాగాడు ఇది గమనించిన మిగతావారు అతన్ని కాపాడడానికి బయటకు తీసి వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…